Thursday, March 28, 2024

త‌న‌యుల‌తో ఎన్టీఆర్..వైర‌ల్ గా మారిన ఫొటో..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పోస్ట చేసిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా తన కుమారులు అభ‌య్ రామ్,భార్గ‌వ్ రామ్ ల‌తో క‌లిసి దిగిన ఫొటో నంద‌మూరి ఫ్యాన్స్ ని తెగ ఆక‌ట్టుకుంటోంది. ఈ పిక్ ని ఎన్టీఆర్ త‌న ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఒకే రకమైన డ్రెస్‌లో మెరిసిపోతున్న ఎన్టీఆర్.. తనయులను చూసిన అభిమానులు శుభాకాంక్షలతో ట్విట్టర్‌ను హోరెత్తించారు. అబ్బాయిలు ముద్దుగా ఉన్నారని కొందరు కామెంట్ చేస్తే.. ఆర్ ఆర్ ఆర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మరికొందరు కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement