Thursday, March 28, 2024

సర్కారు వారి పాట యూనిట్ పై మండిపడ్డ మహేష్ !!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవలే కరోనా కారణంగా వాయిదా పడిన ఈ షూటింగ్ రీస్టార్ట్ అయింది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు డైలాగ్స్ లీక్ కావడం పై మహేష్ బాబు చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సినిమా విషయాలు స్టిల్స్ లీక్ అయితే ఎలా అంటూ మహేష్ మండిపడ్డారట. దీనితో షూటింగ్ లొకేషన్ లోకి ఇక నుంచి ఎవరు సెల్ ఫోన్ తీసుకురావద్దని డైరెక్టర్ సూచించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement