Wednesday, April 17, 2024

ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్న కత్రినా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్ సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుబోతుంది.

ఇక తాజాగా సిద్ధార్థ ఆనంద్ కి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో వార్ సిమిమతో అందరినీ ఆకట్టుకున్నాడు. సిద్ధార్థ ఆనంద్ ఈ సినిమాలో కథానాయికగా కత్రినా కైఫ్ ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. కత్రినా అయితేనే ప్రభాస్ సరసన బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి ఆది పురుష్ సినిమాలో నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement