Thursday, April 25, 2024

తెలంగాణలో కరోనా కర్కశం…24 గంటల్లో 52 మంది మృతి

తెలంగాణలో నైట్ కర్ప్యూ వల్ల ఎటువంటి లాభం లేకపోతుంది. కరోనా కేసులకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మరోవైపు టెస్ట్ లను కూడా తగ్గించేస్తున్నారు. గడచిన 24గంట‌ల్లో 79,824మందికి మాత్ర‌మే టెస్టులు చేయగా అందులో 6,026పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 52మంది కరోనాతో మ‌ర‌ణించారు. మ‌రోవైపు 6,551మంది 24 గంటల్లో క‌రోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 77,127యాక్టివ్ కేసులున్నాయి. ఇక కొత్త‌గా వ‌చ్చిన కేసుల్లో జీహెచ్ఎంసీ 1,115 కేసులొచ్చాయి. మేడ్చ‌ల్ లో 418, రంగారెడ్డిలో 403కేసులొచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement