Wednesday, March 27, 2024

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కేసు నమోదు

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ముంబై పోలీసులు టైగర్ ష్రాఫ్ పై కేసు నమోదు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూ లను విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కర్ఫ్యూ విధించినా సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్న టైగర్స్ ష్రాఫ్ ను బాంద్రా బ్యాండ్ స్టాండ్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు.

ఈ సమయంలో అత్యవసరం అయితే తప్ప… తిరగకూడదని తెలిపారు. అయితే అతను బయటకు వచ్చిన కారణం గురించి సరైన సమాధానం చెప్పలేక పోవడం తో టైగర్ ష్రాఫ్ పై కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement