Thursday, April 25, 2024

బాలీవుడ్ బ్యూటీ కొత్త బిజినెస్

సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్. అయితే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా బిజీగా గడుపుతోంది. మరోవైపు యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా బిజినెస్ రంగం లోకి కూడా అడుగు పెట్టారు శ్రద్ధ కపూర్.

బ్యాగ్ ఇట్ అనే ఆన్ లైన్ స్టోర్ కమ్ బ్యాగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన ఆమెకు ఆ సంస్థలు భాగస్వామ్యం కూడా ఉందట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement