Thursday, April 25, 2024

నిహారిక ఇంట్లో గొడవ…భర్త పై న్యూసెన్స్ కేసు

రీసెంట్ గా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గుంటూరుకు చెందిన జొన్న గడ్డల చైతన్యను వివాహం చేసుకుంది. అయితే ఈ ఇద్దరు కూడా హైదరాబాదులో నివాసముంటున్నారు. కాగా బుధవారం అర్ధరాత్రి నిహారిక ఇంట్లో చిన్న గొడవ జరిగింది. నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్టుమెంట్ వాసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా అపార్టుమెంట్ వాసులపై నిహారిక భర్త చైతన్య సైతం ఫిర్యాదు చేశాడు. ఇక ఇరువురు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకొని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement