Wednesday, March 27, 2024

టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌కు సిద్ధమైన మ‌రో ఐకానిక్ మూవీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప: ది రూల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ బిగ్ బ‌డ్జెట్ మూవీలో బ‌న్నీకి జోడిగా రష్మిక మందన్న న‌టిస్తోంది. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ దేశముదురు, వ‌చ్చే నెల (మార్చి)లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా మార్చి 28న రీ-రిలీజ్ చెసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ సినిమాలో ప్రదీప్ రావత్, చంద్ర మోహన్, శ్రీనివాస రెడ్డి, జీవా, సుబ్బరాజు, తెలంగాణా శకుంతల తదితరులు ముఖ్య పాత్రలు పోషించిగా.. నటి హన్సిక మోత్వాని కథానాయికగా క‌నిపించింది. దివంగత సంగీత దర్శకుడు చక్రి ఈ మూవీకి సంగీతం అందించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement