Friday, April 26, 2024

పెళ్లి పీటలు ఎక్కినందుకు 2 లక్షలా ?

జబర్దస్త్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు యాంకర్ రష్మి, అలాగే సుధీర్. ఇక ఈ ఇద్దరు కూడా బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. అలాగే ఈ ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఇద్దరూ ఎన్నోసార్లు పెళ్లిపీటలు కూడా ఎక్కారు. ఇప్పుడు ఈ ఇద్దరు తోపాటు హైపర్ ఆది, దీపిక పిల్లి కూడా తోడయ్యారు. మొత్తం ఈ రెండు జంటలు కూడా బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ రెండు జంటలు పెళ్లి పీటలు ఎక్కారు. అయితే ఈ పెళ్లి పీటలు ఎక్కినందుకు గాను సుధీర్, రష్మీ లు అక్షరాల రెండు లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నారట. ఇక సుధీర్ రష్మీ లు అయితే రొటీన్ గా అయిపోతుందనే ఆలోచనతో నిర్వాహకులు ఆది, దీపిక లను తెరపైకి కొత్తగా తీసుకొచ్చారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement