TS: ఇసుక లారీలను నియంత్రించాలి.. మంత్రి సీతక్క
ములుగు: ఇసుక లారీలను నియంత్రించాలని మంత్రి సీతక్క అధికారిణి ఆదేశించారు. అధిక లోడు వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగు...
WGL: సేవా తత్పరత దాతృత్వానికి నిదర్శనం ఆర్యవైశ్యులు… ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తొర్రూరు టౌన్, జనవరి 7(ప్రభ న్యూస్): సమాజంలో సేవా తత్పరత దాతృత్వానికి నిదర్శనం ఆర్యవైశ్యులు అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి...
Suspended: లంచం తీసుకున్న ట్రాఫిక్ ఎస్సై సస్పెండ్..
హనుమకొండ - రాష్ట్రమంతటా పెండింగ్ ట్రాఫిక్ చాలాన్స్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంటే ఆ ట్రాఫిక్ ఎస్సై మాత్రం తన కలెక్షన్ల స్పెషల్ డ్రైవ్ చేస్తున్...
ACB Net – పాల బిల్లుకు లంచం…ఎసిబికి చిక్కిన కాకతీయ వర్శిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్..
వరంగల్ - కాకతీయ వర్సిటీలో ఓ లంచావతారం ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గాఅసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్...
MPDO : గుండెపోటుతో ఎంపీడీవో శ్రీధర్ మృతి
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగపేట మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (MPDO) గా విధులు నిర్వహిస...
WGL: ముసుగులో డీజిల్ పంపు
తొర్రూర్ టౌన్, జనవరి 3(ప్రభ న్యూస్): దేశవ్యాప్తంగా మూడు రోజుల ట్రక్ డ్రైవర్ల సమ్మె అని తెలియడంతో అన్నిచోట్ల మూడు రోజులుగా ట్రాక్టర్స్ లారీ,...
Accident – చెట్టును ఢీకొన్న కారు – ఇద్దరు యువకుల దుర్మరణం
మహబూబాబాద్: పట్టణ శివారు ఏటిగడ్డతండా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీక...
Bhupalpalli:ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, డీసీఎం ఢీ
భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేగొండ మండలంలోని భాగిర్తిపేట, కొత్తపల్లి గ్రామాల్లోని ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, డ...
COVID-19 | వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు పాజిటివ్ !
రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కాకతీయ మెడికల్ కాలే...
MLC Kavitha: సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి..
సమ్మక్క సారమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు వరంగల్ లోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగిందన్నారు....
TS: సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకోనున్న ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ కవిత ముందుగా వరంగల్ లోని బాలసముద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ...
Kaleswram Projectలో అవినీతి నిజం…50 టిఎంసి నీళ్లకు లక్ష కోట్ల ఖర్చా…బిఆర్ఎస్ ను నిలదీసిన మంత్రులు ..
మేడిగడ్డ - కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -