Wednesday, April 24, 2024
Homeతెలంగాణ‌వ‌రంగ‌ల్

వ‌రంగ‌ల్

దండకారణ్యంలో మంత్రి స‌త్య‌వ‌తి పర్యటన.. ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : ఒకప్పటి మావోయిస్టుల కంచుకోట అయిన దండ‌కారణ్యం వైపు చూడాలంటేనే భ‌యం భ‌యంగా ఉండేది. అటువైపు వెళ్లడానికి లీడ...

క‌త్తులు దూసిన‌ భూ కక్షలు.. ఇరువ‌ర్గాల‌ దాడి, ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

లింగాలఘన్ పూర్, (ప్రభన్యూస్) : జ‌న‌గామ జిల్లాలో భూ త‌గాదాలు క‌త్తులు దూశాయి. చాలాకాలంగా అంత‌ర్లీనంగా ఉన్న ఆక్రోశం ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్న‌ద...

Breaking: సీఎం కేసీఆర్​ ఏరియల్​ సర్వే షెడ్యూల్​ ఖరారు.. అధికారులకు అందిన ఇన్​స్ట్రక్షన్స్ ఇవే..​

సీఎం కేసీఆర్​ రేపు, ఎల్లుండి పర్యటించే టూర్​ షెడ్యూల్​ ఖరారైంది. ఈ మేరకు ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు దీనికి సంబంధించిన ఆదేశాలు అందాయి. ఇవ్వ...

Breaking: హనుమకొండకు ​చేరిన సీఎం కేసీఆర్​.. రేపు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే!

ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండకు చేరుకున్నారు. ఇవ్వాల (శనివారం) సాయంత్రం రోడ్డు మార్గంలో బైలెల్లిన ఆయన కొద్దిసేపటి క్రితమే హనుమకొండ జిల్లాకు ...

Mulugu : గోదావరి వరదల ఎఫెక్ట్‌.. ఏజెన్సీలో పూర్తిగా దెబ్బ‌తిన్న రోడ్లు

వాజేడు (ప్రభ న్యూస్): గోదావరి వరదలు ఊళ్ల‌ను ముంచెత్త‌డంతోపాటు.. రోడ్ల‌ను దెబ్బ‌తీశాయి. ఏజెన్సీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను జలమయం చేయడమే ...

వరంగల్ బయల్దేరిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ కు బయల్దేరారు. టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం వరంగల్ పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక బస్సులో...

పశువులను మేపేందుకు వెళ్లి.. వాగులో గల్లంతు

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని తిమ్మరాయినిపహాడ్ గ్రామానికి చెందిన పుట్టి ఇన్నయ్య (55) తనకున్న పశువులను మేపడానికి ఈరోజు ఉదయం 10:30 సమ...

వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి ఎర్రబెల్లి

వాజేడు : వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నారు. ఈరోజు మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ముల...

Breaking: ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం

ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. సీతక్క వెళ్తున్న పడవ వాగులో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్...

వరద బాధితులను పరామర్శించి.. ఓదార్చిన మంత్రి ఎర్రబెల్లి

ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న, ముంపు ప్రాంతాలు, గోదావరి నది ...

పూసూరు బ్రిడ్జిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్

రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ములుగు జిల్లాలో పర్యటించారు. జిల్ల...

వైకుంఠ రథాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి గెస్ట్ హౌస్ లో శనివారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -