TS : అక్రమంగా తరలిస్తున్న కలప లారీలు సీజ్
వికారాబాద్ టౌన్, ఏప్రిల్ 1(ప్రభన్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి అక్రమంగా తరలిస్తున్న కలప లారీలను అడవి శాఖ అధికారులు సీజ్ చేశారు. ...
shamshabad : స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం..
ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిప...
TS: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ ప్రసాద్ పూజలు
వికారాబాద్, మార్చి 29 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం...
TS | కారు గోదాంలో అగ్ని ప్రమాదం.. గండిపేటలో ఘటన
రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఖానాపూర్లోని ఓ కారు గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో గో...
TS – న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు అవసరం – సి జె ఐ చంద్రచూడ్
హైదరాబాద్ - ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించార...
RR: చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి
షాద్ నగర్, మార్చి 26 (ప్రభ న్యూస్) : చేపల వేటకు వెళ్లి అనంత లోకాలకు చేరుకున్న దుర్ఘటన వెలిజర్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వ...
TS: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..
షాద్ నగర్, మార్చి 26 ప్రభ న్యూస్ : రహదారులకు సమీపంలో ఉన్న ఇండ్లే వారి టార్గెట్.. ఇంటికి తాళం కనిపించిందో ఇక అంతే సంగతి, పగలంతా రెక్కీలు నిర...
TS : కారెక్కిన జడ్పీటీసీ… గుర్తింపు లేదని ఆవేదన…
షాద్ నగర్, మార్చి 25 (ప్రభ న్యూస్) షాద్ నగర్ నియోజక వర్గంలోని కొందుర్గ్ మండల జడ్పీటీసీ ఎదిరే రంగమ్మ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది. ...
TS : అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
షాద్ నగర్, మార్చి24 (ప్రభ న్యూస్) : అనుమానస్పద రీతిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. గుర్తుప...
TS : మిషన్ భగీరథ కార్యాలయానికి తాళం
వికారాబాద్, మార్చి 21 (ప్రభ న్యూస్): మిషన్ భగీరథ కార్యాలయానికి తాళం పడింది. ఆర్డబ్ల్యూఎస్ తాండూర్ సబ్డివిజన్లో పనిచేస్తున్న ఓ...
Telangana – చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి…
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ...
TS : వారం రోజుల్లో జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టండి… కలెక్టర్కు ఉన్నత న్యాయస్థానం ఆదేశం
వికారాబాద్, మార్చి 20 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి పై వారం రోజుల్లో అవిశ్వాసం పెట్టాలని ...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -