Homeతెలంగాణ
తెలంగాణ
ఈ రక్షాబంధన్కు… బహుమతిగా బాదములను అందించండి..
పండుగ సీజన్ ప్రారంభానికి సూచికగా నిలిచే మరో మాసమిది. దేశవ్యాప్తంగా కుటుంబాలన్నీ కూడా అత్యంత ఆసక్తిగా రక్షాబంధన్ పండుగ వేడుక చేసుకోవడానికి...
DOST 2022: తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం.. రేపటి నుంచి కాలేజీల ఎంపిక షురూ
డిగ్రీ కాలేజీల్లో చేరికల కోసం దోస్త్ ఫేజ్1 నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రేపటి నుంచి విద్యార్థులు తమ కాలేజీలను ఆన్లైన్లో ఎంచుకునే అవ...
ధరల పెంపుపై భగ్గుమన్న కాంగ్రెస్.. ఛలో కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత..
భూపాలపల్లి : పెట్రోల్, బస్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్...
ED: హైదరాబాద్ క్రిప్టోకరెన్సీ ఎక్చేంజ్పై ఈడీ దాడులు.. ఫెమా రూల్స్ ఉల్లంఘించారని కేసు
ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ యూనిట్ గురువారం క్రిప్టో కరెన్సీ మార్పిడి కంపెనీకి చెందిన ఆఫీసుపై దాడి చేసింది. ఈ కంపెనీ ఫారిన...
పాడి కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి.. విలువల్లేని చిల్లరోడు : అంబటి జోజిరెడ్డి
ఈటల రాజేందర్ ను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ ఉత్తర తెలంగాణ అ...
Breaking: సాధారణ ప్రసవాలపై టీఎస్ సర్కార్ కీలక నిర్ణయం
సాధారణ ప్రసవాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రసవం చేసిన వైద్యులకు రూ.3వేలు ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిప...
HYD: రాజ్ భవన్ ముట్టడికి బయల్దేరిన కాంగ్రెస్ నేతల అరెస్ట్
రాజ్ భవన్ ను ముట్టడించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ భవన్ ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ...
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు..
భారత ఉప రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా Margaret Alva కు మద్దతునివ్వాలని టీఆర్ఎస్ పార్టీ ...
అమిత్ షాను కలవనున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కాసేపట్లో కలవనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు అమిత్ షా వెంకట...
తల్లి పాలే ముద్దు… డబ్బా పాలు వద్దు : మంత్రి హరీష్ రావు
తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక...
ఫార్మా విద్యార్థినికి వ్యాపారవేత్త చేయూత
శాతవాహన విశ్వ విద్యాలయంలో బీ ఫార్మసీ చదివి హైదరాబాద్ లోని నైపర్ లో యం ఫార్మసీ లో ప్రవేశం సాధించిన విద్యార్థిని దాసరి రాజలక్ష్మి కి హైదరాబాద...
ట్రాక్టర్ బోల్తా… డ్రైవర్ మృతి
మహబూబూబాద్ జిల్లా గూడూరు మండలం శివారు తాళ్లపాటి తండాలో దారుణం చోటుచేసుకుంది. బురదలో దిగబడ్డ ట్రాక్టర్ ను బయటకు తీసే క్రమంలో దురదృష్టవశాత్తు...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -