Friday, March 29, 2024

మెదక్

త్వరలో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ : మంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వమని, రాష్ట్రంలో విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని కొందరు కూహానా మేధావుల...

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒక‌రు మృతి.. ముగ్గురికి గాయాలు..

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఇస్నాపూర్‎లో అతివేగంగా వ‌చ్చిన కారు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అ...

అర్థరాత్రి అటవీశాఖ అధికారులపై ముప్పేట దాడి

పాప‌న్న‌పేట : అర్ధరాత్రి అటవీ ప్రాంతాన్ని నరికివేసి భూమిని చదును చేస్తున్న గ్రామస్తులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన అటవి శాఖ అధికారులపై గ్ర...

పోలీస్‌ ఉద్యోగ సాధనకు తపనతో ప్రాక్టీస్ చేయాలి : మంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : పోలీస్ ఉద్యోగం కోసం క‌ష్ట‌ప‌డేవారు కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్‌ చేయాలని మంత్రి హ‌రీష్ రావు సూచించ...

200 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

సంగారెడ్డి జిల్లా భారీగా రేష‌న్ బియ్యం ప‌ట్టుబ‌డ్డాయి. ప్ర‌భుత్వాలు నిరుపేద‌ల కోసం అందిస్తున్న రేష‌న్ బియ్యం కొంద‌రు అక్ర‌మార్కులు ప‌క్క‌దా...

Breaking: సంగారెడ్డి జిల్లాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యం..

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. సాయి పవన్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి షేర్ మార్కెట్ లో రూ.1...

Telangana: మెదక్​ బిషప్​పై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు

మెదక్ కేథడ్రల్ బిషప్ ఏసీ సోలమన్ రాజ్‌పై హత్యాయత్నం కేసులో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమధ్య మెదక్‌ కేథడ్రల్‌ పాస్టోరేట్‌ కమి...

Crackers Blast : చింత ప్రభాకర్ ర్యాలీలో అపశృతి..

సంగారెడ్డి : చింతా ప్రభాకర్ నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. పీఎస్ఆర్ గార్డెన్ నుండి సంగారెడ్డి నూతన మెడికల్ కాలేజీ వరకు భారీగా ...

Breaking: లారీని ఢీకొట్టిన బైక్‌.. ఒక‌రికి తీవ్ర గాయాలు, ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

వెల్దుర్తి, (ప్రభ న్యూస్) : మెదక్​ జిల్లా వెల్దుర్తి మండ‌లంలో ఘోరం జ‌రిగింది. మాసాయిపేట మండల పరిధిలోని రామంతపూర్ శివారులో మంగళవారం ఉదయం యాక...

మెదక్ బిషప్ పై హత్యాయత్నం.. చ‌ర్చి క‌మిటీ ఎన్నిక‌ల్లో స‌పోర్ట్ చేయ‌లేద‌న్న క‌క్ష‌తోనే!

ప్రపంచ పఖ్యాతి గాంచిన మెదక్ చర్చ్ బిషప్ ఏసీ సాల్మన్ రాజు పై ఆదివారం హత్యాయత్నం జరిగింది. ఈ విషయం పై ఆయన మాట్లాడుతూ… త‌న‌కు ప్రాణహాని ఉందని ...

చెరువులో తల్లీ, కూతురు గల్లంతు.. కూతురు మృతదేహం లభ్యం

చెరువులో తల్లీ, కూతురు గల్లంతు కాగా… కూతురు మృతదేహం లభ్యం కాగా.. తల్లి కోసం గాలిస్తున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచే...

స్కూలు పిల్లలను తీసుకొస్తుండగా అదుపుతప్పిన ఆటో.. స్థానికులు కొడతారన్న భయంతో విద్యుత్​ స్తంభం ఎక్కిన డ్రైవర్​

గజ్వేల్ పట్టణానికి సమీపంలోని గజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ వద్ద నిన్న (శుక్రవారం) రాత్రి స్కూల్ ఆటో యాక్సిడెంట్​కి గురయ్యింది. అయితే.. ఈ విషయం స్...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -