Thursday, April 25, 2024

మెదక్

MDK : బైక్‌ను ఢీకొట్టిన లారీ… అక్క‌డికక్క‌డే ఇద్ద‌రు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం పాపన్నపేట మండలం మిన్పూర్ లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి బైక్ ను ఢీక...

MDK : ఓటు హక్కు వినియోగించుకున్న బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామం చిట్కుల్ గ్రామంలో నీలం ...

polling duties: పోలింగ్ విధుల్లో గుండెపోటుతో ఉద్యోగి మృతి

తెలంగాణ ఎన్నికల పోలింగ్ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి గుండెపోటుతో చనిపోయారు. సుధాకర్ అనే 48 ఏళ్ల వ్యక్తి కొండాపూర్ వెంటర్నటీ విభాగంలో అసిస్టెంట్...

Breaking: చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటు వేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంల...

MDK: ఓటు హక్కు వినియోగించుకున్న దామోదర్ రాజనర్సింహ, ఇతర ప్రముఖులు

జోగిపేట, నవంబర్30 (ప్రభన్యూస్): మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత, ఆందోల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ తమ ఓటు హక్కు వినియోగ...

Polling Day – రేపు చింతమడకలో ఓటు వేయ‌నున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్ - అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు సీఎం కేసీఆ...

Gajwel – కాంగ్రెస్ గెలిస్తే మ‌ళ్లీ తెలంగాణ‌లో ఆకలి చావులే – కెసిఆర్

గ‌జ్వేల్ - సమైక్యవాదులు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేశారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆకలి చావులేనని సీ...

Zaheerabad – తెలంగాణ మార్పు రావాలంటే కెసిఆర్ ను ఓడించండి: ఓట‌ర్ల కు ప్రియాంకా గాంధీ పిలుపు

జ‌హీరాబాద్ - తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అన్నారు. కేసీఆర్ కు బైబై చెప్పాలన...

children died: ప్రాణం తీసిన ఈత స‌ర‌ద‌.. ఇద్ద‌రు చిన్నారుల‌ మృతి

మర్కూక్: సిద్దిపేట జిల్లాలో ఈత స‌ర‌ద ఇద్ద‌రు చిన్నారుల ప్రాణాల‌ను తీసింది. మర్కూక్ వద్ద కాలువలో ఈత కోసం వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు ఈత రా...

Harish Rao : నోటికాడి బుక్క‌ను లాగేశారు… మంత్రి హ‌రీష్‌రావు

రైతుల నోటి దగ్గరి ముద్దను కాంగ్రెస్‌ పార్టీ లాగిపారేసిందని మంత్రి హరీష్‌ రావు మండిప‌డ్డారు.జహీరాబాద్‌ నియోజకవర్గం ఝరాసంగంలో ఆయన బీఆర్‌ఎస్‌ ...

Congress Campaign – కెసిఅర్ దోచుకున్న సొమ్ము కక్కిస్తాం – పేదలకు పెంచుతాం : రాహూల్ గాంధీ

సంగారెడ్డి / ఆంథోల్‌ - కేసీఆర్‌జీ నువ్వు కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశావో చెప్పు. మీరు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ...

Bjp Campaign – ఫామ్‌హౌజ్‌లో పడుకునే ముఖ్యమంత్రి కెసిఅర్ మనకు అవసరమా? – మోడీ

: తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోడీ అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయానికి వెళ్లని ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -