Tuesday, April 16, 2024
Homeతెలంగాణ‌మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్

ప్రజావాణికి పోటెత్తిన రైతులు…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ప్రభ న్యూస్ : ధరణి సమస్యలు తక్షణమే జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ సమక్షంలో వేగంగా పరిష్కారం అవుతున్నందున నే...

పాముకాటుకు విద్యార్థిని మృతి

పెద్దమందడి, మార్చ్ 6 (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని చిన్న మందడి గ్రామంలో ఆదివారం బోయ లావణ్య (11) అనే విద్యార్థిని పాముకాటుకు గురై మృతి చెంద...

గణపసముద్రం, బుద్దారం రిజర్వాయర్లకు గ్రీన్ సిగ్నల్

వనపర్తి/పెద్దమందడి: మార్చ్ 5 (ప్రభ న్యూస్) ; వనపర్తి జిల్లా పరిధిలోని గణప సముద్రం, బుద్దారం రిజర్వాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ...

లక్ష్మీనారాయణ స్వామి పూజల్లో పాల్గొన్న‌ చిన్న జీయర్ స్వామి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 3) ప్రభ న్యూస్ : పుణ్యక్షేత్రం వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన మహిళా సామూహిక ల...

తెలంగాణ ప్రభుత్వ విధానాలు దేశానికే ఆదర్శం. మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి/పెద్దమందడి: మార్చ్ 2 (ప్రభ న్యూస్) : తెలంగాణ ప్రభుత్వ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలవనున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్...

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలి..

ప్రభుత్వానికి, ప్రజలకు మ‌ధ్య వారధిగా ఉంటూ స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా విద్యను అందించాలన...

గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంచి పేద‌ల న‌డ్డివిరుస్తున్న కేంద్రం .. శ్రీనివాస్ గౌడ్

త‌ర‌చూ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచుతూ కేంద్రం ప‌ద‌ల న‌డ్డివిరిచేలా చేస్తుంద‌ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్...

జిల్లాలో గంజాయి వాడకం – అనుమానం వ్యక్తం చేసినమాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి…

నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మార్చ్ 1) ప్రభ న్యూస్... జిల్లాలో గంజాయి వాడకం జరుగుతుందనే అనుమానం కలుగుతుందని మాజీ మంత్రి నాగం జనార్దన్ ర...

జోగుళాంబ జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య..

మానవపాడు, మార్చి 1 (ప్రభ న్యూస్) : ఓ రైతు భూమిని న‌మ్ముకుని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో సాగు కోసం అప్పు చేసి ఉన్న ఎకరానికి తోడుగా పదహారు ఎకరాల...

ఏటీఎం లూటీ కేసులో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్..

మహబూబ్ నగర్ క్రైమ్, ఫిబ్రవరి 28 (ప్రభ న్యూస్) : రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 10వ తేదీన జరిగిన ఏటీఎం దొంగతనం కేసులో ఇద్దరు అంతర్...

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం.. నిరంజన్ రెడ్డి

వనపర్తి, పెద్దమందడి: సీఎంఆర్ఎఫ్ పేదలకు ఓ వరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గోపాల్ పేట మండలం పరిధిలోని ప...

పేట సబ్ జైల్ ను పరిశీలించిన జైళ్ల శాఖ డిఐజి

నారాయణపేట, ఫిబ్రవరి 25 (ప్రభ న్యూస్) : నారాయణపేట జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయం పక్కన శిథిలావస్థకు చేరిన సబ్ జైలును సోమవారం హైదరాబాద...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -