Thursday, April 25, 2024
Homeతెలంగాణ‌ఆదిలాబాద్

ఆదిలాబాద్

పక్కనే గోదారి.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గత కొన్ని రోజుల నుంచి నీటి కష్టాలు ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి. గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటార్లనే ...

అటవీ భూముల్లో ఈద్గా నిర్మాణాలా… కేసీఆర్ కు బండి లేఖ

నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 18 ( ప్రభ న్యూస్) : నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్దంగా ...

కూతుర్ని ప్రేమించాడ‌ని… మేన‌ల్లుడికి విష‌మిచ్చి చంపిన మామ‌

కూతుర్ని ప్రేమించాడ‌ని.. మేన‌మామ‌ మేన‌ల్లుడికి విష‌మిచ్చి చంపిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జరిగింది. కూత...

బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కరోనా కలకలం రేపింది. ఆర్జీవి కేటీకి సంబంధించిన ఫ్యాకల్టీ సిబ్బందికి చెందిన ముగ్గురికి కరోనా సోకినట్లు నిర...

ఉత్త‌మ పంచాయితీగా ముక్రా -కే గ్రామం – అవార్డు స్వీక‌రించిన స‌ర్పంచ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా -కే గ్రామపంచాయితీ ఉత్త‌మ గ్రామ‌పంచాయితీగా ఎన్నికైంది.. ఢిల్లీలో గ్రామ్ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పు...

ఆస్ప‌త్రిలో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన వైద్యులు

భైంసా ఏరియా ఆస్ప‌త్రిలో మహిళకు గుండెపోటు వ‌చ్చింది. దీంతో వైద్యులు కాశీనాథ్ ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాల కాపాడారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ముధో...

వీర్ హనుమాన్ ఆలయంలో మహా అద్భుతం

నిర్మల్ జిల్లా బైంసా పట్టణం మార్కెట్ లోని వీర్ హనుమాన్ ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. శనివారం రాత్రి దేవస్థానంలో హనుమాన్ దీక్షపరులు, భక్తులు...

అక్క‌డా… ఇక్క‌డా వ‌చ్చేది మేమే – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే

మంచిర్యాల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతలుగా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు...

సమస్యల వలయంలో ‘జ్యోతిబా పూలే’ గురుకులం

పాఠశాల ప్రిన్సిపల్ పై ఫిర్యాదులు వెల్లువ కలెక్టర్ ను కలిసి గోడు వెల్లబోసుకున్న విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల నిర్వాహణపై విద్యార్థ...

అంబేద్క‌ర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బాల్క సుమ‌న్

భీమారం : ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్) : ఉమ్మడి మండలం జైపూర్ గురుకుల పాఠశాలలో ఈ రోజు పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్క‌ర్ వి...

విద్యతోనే బంగారు భవితకు బాటలు : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

తాండూర్ ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్) : విద్యతోనే బంగారు భవితకు బాటలు వేసుకోవాలని బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధ...

చెన్నూరు నుంచి మళ్లీ నేనే పోటీచేస్తా : బాల్క సుమన్

చెన్నూరు : చెన్నూరు నియోజకవర్గం నుంచి మళ్లీ నేనే పోటీ చేస్తానని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. మం...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -