ఆదిలాబాద్ లో ఏసీబీకి పట్టుబడ్డ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కిరణ్ ...
నేరాల అదుపునకే ఈ కార్డెన్ సర్చ్ : సీఐ వినోద్ రెడ్డి
తానూర్ : నేరాల అదుపునకే ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని ముదోల్ సీఐ వినోద్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలం లోని తొండల గ్రామంలో ఉదయం...
Adilabad | డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన మందుబాబులు.. కోర్టు శిక్ష ఏంటో తెలిస్తే షాక్ కావాల్సిందే!
మంచిర్యాల టౌన్, (ప్రభన్యూస్) : మంచిర్యాల పట్టణంలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 14 మందికి కోర్టు శిక్ష విధించింది. వీరంతా రెండు రోజుల పాటు ...
Breaking: బాసరలో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసరలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. బాసరలో ఒకే కుటుంబానికి ముగ్గురు గోదావరిలో...
ఈజీమని కోసం బంగారం పేరుతో మోసాలు.. గ్యాంగ్ ని పట్టుకున్న పోలీసులు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో నకిలీ నోట్లు, నకిలీ బంగారం విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్క...
BREAKING : మందమర్రి టోల్ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య హల్చల్
మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా వద్ద బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వ...
గుండెపోటుతో తాంసి హెడ్ కానిస్టేబుల్ మృతి
తాంసి : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రమణ రెడ్డి విధుల్లో ఉండగానే కుప్ప కులాడు. పోల...
బిడ్డ పుట్టాక కేసీఆర్ కిట్, పుట్టక ముందు తల్లికి న్యూట్రిషన్ కిట్ : మంత్రి హరీశ్ రావు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 30 పడకల ఆసుపత్రిని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...
విద్యుత్ తీగ తెగిపడి బస్ డ్రైవర్ మృతి
విద్యుత్ తీగ తెగిపడి బస్ డ్రైవర్ మృతి చెందిన ఘటన భీమారం మండలంలోని కొత్తపెల్లి శివారులో చోటుచేసుకుంది. చెన్నూర్ మండలం కమ్మరిపల్లి గ్రామ...
రెండు ద్విచక్ర వాహనాలు డి ముగ్గురు స్పాట్ డెడ్
తాంసి : మండలంలోని హాసనాపూర్ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వె...
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య బాధాకరం : సర్దార్ వినోద్ కుమార్
నిత్యం విద్యార్థుల ఆత్మహత్యలకు బాసర ట్రిపుల్ ఐటీ కేరాఫ్ గా మారిందని ఇదే సంవత్సర కాలంలో సంజయ్, రాథోడ్ సురేష్, నేడు భాను ప్రసాద్ వరకు బంగారు ...
Its A Murder | సజీవ దహనానికి సుపారి.. రూ.15 లక్షల భూమికి ఒప్పందం!
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో ఆరుగురు సజీవ దహనం సుపారి హత్యగా పోలీసులు తేల్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం అర్ధరా...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -