Its A Murder | సజీవ దహనానికి సుపారి.. రూ.15 లక్షల భూమికి ఒప్పందం!
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో ఆరుగురు సజీవ దహనం సుపారి హత్యగా పోలీసులు తేల్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం అర్ధరా...
అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం.. మంచిర్యాల జిల్లాలో ఘటన
మంచిర్యాల, ప్రభన్యూస్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం అర్దరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ...
ప్రభుత్వ ఉపాధ్యాయురాలి అనుమానాస్పద మృతి
ప్రభుత్వ ఉపాధ్యాయురాలి అనుమానాస్పద మృతి ఆదిలాబాద్ పట్టణంలో కలకలం రేపింది. సంజయ్నగర్ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కరుణ ...
ఎన్కౌంటర్ కేసులో ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు… 29 మంది పోలీసులకు ఉచ్చు..!
12 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్ కుమార్ ఢిల్లీకి చ...
సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదు : మంత్రి కేటీఆర్
బాసర : సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు ...
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఆనందం.. లాప్టాప్ లు అందజేసిన మంత్రి కేటీఆర్
బాసర ట్రిపుల్ ఐటీలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ శనివారం తాను వచ్చి ఇచ్చిన హామీ నెరవేర్చారు. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థు...
Breaking : తాంసి ఉప సర్పంచ్ పదవికి రాజీనామా..
తాంసి : మండల కేంద్రానికి చెందిన గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవికి మంగళవారం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీ...
చిరుత సంచారం కలకలం.. గొర్రెల మందపై దాడి..
కామారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసిన ఘటన ఎల్లారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. సోమర్...
ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర..
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఎట్టకేలకు ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను హైకోర్టు ఇచ్చిన షరతులకు లోబడి ప్రారంభించారు. ని...
ఆదిలాబాద్ జిల్లాలో టైగర్స్ కలకలం..
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కలకలం చోటుచేసుకుంది. భీంపూర్ మండలం తాంసీలో మళ్లీ రెండు పెద్దపులులు కనిపించాయి. లారీ డ్రై...
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి..
రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి...
కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలుండే ఛాన్స్ : రాజగోపాల్ రెడ్డి
కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలుండే అవకాశం ఉందని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమట...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -