Homeటాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
నసుల్లాబాద్ నుండి ప్రారంభమైన రేవంత్ రెడ్డి పాదయాత్ర
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర నసుల్లాబాదు నుండి ప్రారంభమైంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాదయాత్ర విజయవంతంగా స...
స్కూల్ వ్యాన్ లోయలో పడి.. 14మందికి గాయాలు
స్కూల్ వ్యాన్ లోయలో పడి 14మంది విద్యార్థులకు గాయాలైన ఘటన జమ్ముకశ్మీర్ పూంచ్లో జరిగింది. ఇవాళ ఉదయం స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున...
అసెంబ్లీ చరిత్రలోనే నేడు చీకటి రోజు.. చంద్రబాబు
అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని చంద్రబాబు ఖండిం...
భారత్ లో కొత్తగా 918 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే నిన్న పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద...
ఇండియా చేరుకున్న.. జపాన్ ప్రధాని
రెండురోజులు ఇండియాలో పర్యటించనున్నారు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా.ఢిల్లీ విమానాశ్రయంలో జపాన్ ప్రధానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ...
అంతర్జాతీయ మార్కెట్ గా తీర్చిదిద్దుతాం .. మంత్రి పువ్వాడ
ఖమ్మం : ఖమ్మం మార్కెట్ ను అంతర్జాతీయ మార్కెట్ కు చిరునామాగా తీర్చిదిద్దుతామని, చిల్లీస్ కు హబ్ గా చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వా...
స్థిరంగా బంగారం ధరలు.. నిలకడగా వెండి
నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం దేశంల...
2nd ODI : భారత్ పై 10 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపు
విశాఖపట్నంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో విన్డే మ్యాచ్ లో ఆసీస్ జట్టు ఘన విజయం సాధించింది. 118 పరుగుల విజయలక్ష్య...
మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే.. మంత్రి పువ్వాడ
ఖమ్మం : రానున్న ఎన్నికల ద్వారా రాష్ట్రంలో మూడోసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయంతో ముఖ్యమంత్రి కానున్నారని, అందుకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్...
2nd ODI : ఆసీస్ టార్గెట్ 118 పరుగులు
విశాఖపట్నంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భ...
2nd ODI : ఏడో వికెట్ డౌన్.. జడేజా 16కు ఔట్
విశాఖపట్నంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న రెండో వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 91 పరుగుల వ...
కాలువలో పడిన బస్సు.. 17మంది మృతి
వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయి గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 17మంది మృతి చెందారు..30మందికి తీవ్ర గాయాలు అయ్యాయి....
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -