Friday, April 19, 2024
Homeటాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

ఇండ్లు లేని వారికి రూ.5 లక్షలు.. తెలంగాణలో కొత్త పథకం!

డబుల్ బెడ్ రూం ఇళ్లపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇండ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారికి త్వరలోనే ఇల్లు నిర...

వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 వద్ద...

ఫ‌స‌ల్ బీమాతో లాభం లేదు: కేంద్రంపై కేసీఆర్ ఆగ్రహం

దేశంలో ఫ‌స‌ల్ బీమా యోజ‌న శాస్త్రీయంగా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌తో రైతుల‌కు లాభం చేకూర‌ట్లేదని తెలిపారు. శుక్రవారం ...

దేశంలో కొత్తగా 21,257 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,257 మంది​కి కొవిడ్ ​​​సోకింది. అదే సమయంలో ఒక్కరోజే 24,963 మంది వైరస...

శబరిమల యాత్రపై కేరళ సర్కారు మార్గదర్శకాలు

ప్రతి ఏడాది శ‌బ‌ర‌మ‌ల యాత్ర‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు శ‌బ‌రిమ‌ల వెళ్తుంటారు. అయితే క‌...

నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు!

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. శుక్రవారం సభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇవాళ...

ఆల్ టైమ్ హైకి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..

దేశంలో చమరు ధరలు మండిపోతున్నాయి. ప్రతిరోజూ పెట్రో ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న చమురు మార్కెటింగ్‌ కంపెనీలు.. వరుసగా నాలుగో...

ఏపీలో కొత్తగా 643 మందికి కరోనా

ఏపీలో కరోనా మహమ్మారి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 48,028  మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 643 మందికి పాజిటివ్ నిర్ధార...

‘మా’ కోసం మనమందరం: మంచు విష్ణు మ్యానిఫెస్టో విడుదల

‘మా’ ఎన్నికల సమయం దగ్గర పడింది. అక్టోబర్ 10న ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షబరిలో నిలిచిన మంచు విష్ణు తమ మేనిఫెస్టోని ప్రకటించారు....

ఊరికి ఒక పంచాయతీ.. గ్రామానికి రూ.5 లక్షల ఆదాయం: సీఎం

గ్రామ పంచాయతీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో అభివ...

కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ.. మాజీ మంత్రి ఈటలకు కీలక పదవి

హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేంద్ కు కీలక పదవి వరించింది. జాతీయ పార్టీ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు ...

భట్టికి అవ‌గాహ‌న లోపం: ఆ నిధులు ఉండవన్న సీఎం

ప్రతిపక్ష కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శాస‌న‌స‌భ‌లో ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -