Friday, April 26, 2024
Homeటాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

Passport: రాహుల్‌ గాంధీకి ఊరట

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పాస్‌పోర్టు వ్యవహారంలో..కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట ఇచ్చింది. మ...

Delhi: ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం జ‌గ‌న్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. రేపు (శనివారం) ఢిల్లీ వేదికగా జరుగనున్న నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం జగన్‌ హాజరయ్...

ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు ? … బండి సంజ‌య్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డ...

మ‌ళ్ళీ పెళ్ళి.. న‌రేష్ కి హిట్ట్ ఇచ్చిందా..!

ఎం.ఎస్.రాజు డైరెక్ష‌న్ లో సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ స్వ‌యంగా నిర్మించిన చిత్రం మ‌ళ్ళీ పెళ్ళి. ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌ర...

Breaking: రేపు సీఎం కేసీఆర్ తో కేజ్రీవాల్ భేటీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అరవింద్ కేజ్రీవాల్ సమా...

Karim nagar : సర్వమతాల వేదిక తెలంగాణ.. మంత్రి గంగుల

స‌ర్వ‌మ‌తాల వేదిక వేదిక తెలంగాణ అని బీసీ సంక్షేమ పౌరవ సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో ముస్ల...

Drowned – పాతాళ గంగలో ఒకరు గల్లంతు ..

నంద్యాల : శ్రీశైలం పాతాళగంగలో ఈత కొడుతు నీటిలో వ్యక్తి గల్లంతైన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా గురిజెపల్లికి చెందిన వెంకటేశ...

Bonalu: ఆషాడ బోనాల ఉత్సవాలకు రూ.15 కోట్లు : మంత్రి తలసాని

హైద‌రాబాద్ లో ఆషాడ బోనాల ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం రూ.15కోట్లు కేటాయించింద‌ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. హైదర...

AP: నరకాసురుడినైనా నమ్మొచ్చు… చంద్రబాబును నమ్మొద్దు.. సీఎం జగన్

వెంక‌టాయ‌పాలెం: నరకాసురుడినైనా నమ్మొచ్చు.. కానీ చంద్రబాబును నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు అమరావ...

TS POLYCET : పాలిసెట్ ఫ‌లితాలు విడుదల‌.. 82.7 శాతం ఉత్తీర్ణత

టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాలు కాసేప‌టి క్రిత‌మే విడుదలయ్యాయి. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లోని తన కార్యాలయంలో నవీన్‌ మిట్టల్ ఫలి...

KNL: త‌ల్లితో క‌ల‌సి హైద‌రాబాద్ కు ఎంపీ అవినాష్ రెడ్డి

కడప ఎంపీ అవినాష్ రెడ్డి శుక్రవారం తల్లితో పాటు కర్నూలు నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. తన తల్లి లక్ష్మమ్మ అనారోగ్య రీత్యా గత ఆరు రోజులుగా కర్న...

Election Heat – ఎపిలో బిజెపి ఇక వైసిపి ప్ర‌భుత్వంపై పోరుబాట‌…

అమరావతి,ఆంధ్రప్రభ: ఏపీ బీజేపీ పోరుబాటను ఉధృ తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండ గట్టేందుకు జిల్లాల వారీగా కార్యాచరణ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -