Homeక్రీడాప్రభ
క్రీడాప్రభ
Viral | యాషెస్ టెస్టుకు అంతరాయం.. పిచ్మీదకు దూసుకొచ్చిన నిరసనకారులు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ టెస్టు సిరీస్లో రెండో మ్యాచ్ జరుగుతుండగా.. జస్ట్ స్టాప్ ఆయిల్ ప్రొటెస్టర్స్ పిచ్పై దాడి చేశారు. ఇంగ...
ICC ODI: వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల… అక్టోబర్ 15న భారత్-పాక్ ఢీ
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్లో వన్డే వరల్డ్ కప్ 202...
Sports | శాఫ్ ఛాంపియన్షిప్.. కువైట్తో భారత్కు అగ్నిపరీక్ష
శాఫ్ ఛాంపియన్షిఫ్లో ఇప్పటికే సెమీఫైనల్కు చేరిన భారత్ మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్లో బలీయమైన కువైట్తో తలపడనుంది. ఈ టోర్నీలో తొలిసార...
Big Story | ఏ స్థానంలోనైనా ఆడేస్తా.. సవాళ్లకు సిద్ధమేనంటున్న జైస్వాల్
నా క్రికెట్ ప్రయాణంలో ఎందాకైనా వెళ్తాను. ఎలాంటి సవాళ్లకైనా రెడీగా ఉంటాను. నాకు అవకాశం లభిస్తే నా ప్రతిభను నూరు శాతం ప్రదర్శిస్తాను. ఏ స్థా...
Sports | బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో హాకీ ఆస్ట్రో టర్ఫ్ గ్రౌండ్ ప్రారంభం
కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం జలంధర్లోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో హాకీ కోసం అత్యాధునిక ఆస్ట్రో టర్ఫ్ను ప్రారంభించారు...
Sports | స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్.. భారత్ ఖాతాలో 150కిపైగా పతకాలు
స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్లో భారత బృందం 150 పతకాల మార్కును దాటింది. రోలర్ స్కేటర్లు ఆదివారం రెండు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించి...
Cricket | వెస్టిండీస్ జట్టుకు 60శాతం జరిమానా.. స్లో ఓవర్ రేటే కారణం!
వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో జింబాబ్వే చేతిలో దారుణ పరాజయం పాలైన మాజీ చాంపియన్ వెస్టిండీస్కు మరో షాక్ తగలింది. జింబాబ్వేతో నిన్న (శనివా...
భారత్లోనే వన్డే వరల్డ్ కప్.. సన్నాహాలు చేస్తున్న బీసీసీఐ
ODI వరల్డ్ కప్-2023 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య జరగనుంది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఐసీసీ ముసాయిదా షెడ్యూల్ ప్రకారం అక...
మొబైల్ గేమింగ్లకు అడ్డాగా హైదరాబాద్.. బెంగళూర్ను దాటేసిన నగరం
హైదరాబాద్ ప్రతినిధి, (ప్రభ న్యూస్): భారతదేశంలో సగం జనాభా అంటే దాదాపు 70 కోట్ల మంది మొబైల్ గేమర్లు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. చిన్న ప...
హాకీ వరల్డ్ కప్ స్టార్ మృతి
భారత జూనియర్ హాకీ వరల్డ్ కప్ హీరో రాజీవ్ మిశ్రా కన్నుమూశాడు. వారణాసిలోని తన సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను నివసిస్తున్...
Cricket | వెస్టిండీస్ టూర్.. వన్డే జట్టులోకి శాంసన్
భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి డొమినికలో తొలి టెస్టు ప్రారంభం కానుండగా, జులై 20న పోర్ట్ ఆప్ స్పెయిన...
నెదర్లాండ్స్లో రైనా రెస్టారెంట్.. ఇండియన్ ఫుడ్కి కేరాఫ్గా అంటున్న మాజీ క్రికెటర్
దూకుడు, వినూత్న బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన సురేష్ రైనా ఈసారి విభిన్నమైన పాత్రలో కనిపించాడు. 36 ఏళ్ల ఈ యంగ్మన్ నెదర్లాండ్స్లోని ఆమ్స్ట...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -