Wednesday, November 29, 2023
Homeముఖ్యాంశాలు

ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల 50లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కలిపి ఈ ఉదయానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 11 కోట్ల...

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 12, 286 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతంది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 12, 286 మందికి కరోనా సోకింది. అదే సమయంలో క...

విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన‌, బిజెపి సీట్ల పంప‌కం పూర్తి – ఇక ప్ర‌చారంపై దృష్టి..

విజయవాడ: రాజ‌కీయ కూట‌మిగా ఏర్ప‌డిన బిజెపి, జ‌న‌సేన‌లో విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క‌సంస్థ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డిగా పోటీ చేస్తున్నాయి.. ఈ మేర‌కు ఇరు పా...

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న ర...

హైదరాబాద్ : ఆంధ్రప్రభ పొలిటికల్ కార్టూన్

ఆంధ్రప్రభ నేటి పొలిటికల్ కార్టూన్

న్యూఢిల్లీ : పాలతో ప్రతీకారం

ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీహిస్సార్‌లో పొంగుతున్న ఉద్యమంపెట్రో ధరలకు సమానంగా పాల ధరల పెంపుమొన్న ఢిల్లీలో రైతులు.. ఇప్పుడు హ...

పారిస్ : అవినీతి కేసులో అడ్డంగా దొరికి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు- మూడేళ్ల జైలు

: ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీకి అవినీతి కేసులో ఆ దేశ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తన ప్రచార ఆర్థిక విషయాలపై కోర్టుల...

న్యూఢిల్లీ : అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. ఈ నెలలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సుకు అమిత్‌ షా హాజరుకావాల్సి ఉండగా అకస్మాత్త...

సీతమ్మ చెంతన శిలువ..!

గుంటూరు జిల్లా యడ్లపాడులో సీతమ్మ తల్లి పాదాలున్న ప్రదేశాన్ని హిందూవులు పవిత్ర స్థలంగా భావిస్తారు. అయితే ఈ ప్రాంతంలో తాజాగా ఓ భారీ శిలువను ప...

కర్నూలు : ఆలయాల్లో చోరీలు

కర్నూల్ జల్లా ఆలయాలలో చోరీ.వెల్దుర్తి సమీపంలోని అయ్యప్ప స్వామి గుడి, రేణుక ఎల్లమ్మ గుడి, తిక్క నరసింహ తాత ఆలయాల్లో  చోరీలు జరిగాయి. ఆలయాల్ల...

అనంతపురం : రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఎర్రమంచిలో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద, 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జర...

జెనీవాః బ‌ధిర స‌మ‌స్య @‌73 ల‌క్ష‌ల కోట్లు!

మాన‌వాళి కొత్త స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌బోతోంది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్‌తో బెంబేలెత్తిపోయిన ప్ర‌పంచం దానికంటే ఘోర‌మైన ఉప‌ద్ర‌వాన్ని చ‌విచూడ‌నుం...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -