Homeముఖ్యాంశాలు
ముఖ్యాంశాలు
National : ఆ ఆవు ఖరీదు 40కోట్లే…
ఒంగోలు, నెల్లూరు మేలు రకానికి చెందిన ఆవులు బాగా ప్రసిద్ధి. ఈ జాతికి చెందిన ఆవులకు బాగా డిమాండ్ కూడా ఉంటుంది. ఇటీవల బ్రెజిల్లో జరిగిన ...
Breaking: బీజాపూర్ లో ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ...
TS : రాజన్న క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు….
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి...
TS: ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం అందించాలి.. మాజీ మంత్రి కొప్పుల
పెద్దపల్లి (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సాగునీరు అందించక కర్షకుల ప్రాణాలను బలిగొంటున్నదని మాజీ మంత్రి, పెద్దపల్లి భారాసా ఎ...
National : నేపాల్ మేయర్ కుమార్తె గోవాలో మిస్సింగ్…
మెడిటేషన్ కోసం నేపాల్ మేయర్ కూతురు ఇండియాకు వచ్చింది. కొన్ని నెలలుగా గోవాలోనే ఉంటోంది.. ఈ క్రమంలో ఆయన కూతురు కనిపించకుండాపోయింది. ఈ వ...
AP : జగన్ చీప్ట్రిక్స్ చేస్తున్నాడు…. నారా లోకేష్ ట్వీట్…
చీప్ ట్రిక్స్ తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని జగన్ చూస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. అయిదేళ్ల అరా...
TS : జనగామ జిల్లాలో దంపతుల ఆత్మహత్య…
జనగామ జిల్లాలో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుని భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘట...
AP : నేటి నుంచి ప్రజాగళం… కుప్పం నుంచే ప్రచారం ప్రారంభించనున్న బాబు…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఇవాళ్టి నుంచి సభలు, సమావేశాలు రోడ్షోలు చేయనున్నారు. నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం ప్రచార యాత్ర క...
National : బీహార్లో రైలులో మంటలు…
బీహార్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ-హౌరా ప్రధాన రైల్వే మార్గంలోని పాట్నా-డీడీయూ రైల్వే సెక్షన్లో మంగళవారం అర్థరాత్రి దానాపూర...
TS : నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ…
ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు కచ్చితంగా విద్యా శాఖ నుంచి ము...
TS: నేడు హైకోర్టు భవనానికి శంకుస్థాపన… చీఫ్ గెస్ట్గా సుప్రీం సీజే…
రాష్ట్ర హైకోర్టు నూతన భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్...
AP: తిరుమల శ్రీవారిని సన్నిధిలో…నటుడు రాంచరణ్ దంపతులు…
తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాంచరణ్ దంపతులు దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా రాంచరణ్...తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందర...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -