Homeముఖ్యాంశాలు
ముఖ్యాంశాలు
Breaking | అయిదు రోజులపాటు భారీ వర్షాలు, కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు జారీ!
రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్...
Big Breaking | పొత్తులపై పవన్ క్లారిటీ.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ!
ఏపీలో రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల భేటీ తర్వాత ఆయన ఇవ్వాల (మంగళవారం) రాత్...
Railway |ఇకపై రైలు ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా: ఐఆర్సీటీసీ
ప్రయాణికులకు బీమా సదుపాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్లో కొత్తగా మార్పులు తీసుకొచ్చింది. కేవలం 35 పైసలకే లభించ...
Monsonn | నాలుగు రోజులు వర్షాలే.. రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి సూచించింది. రుతుపవనాలు బలపడటంతో ఇప్పటికే పలు జి...
Delhi | అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా.. కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా ...
Visa | యూఎస్ హెచ్1బీ ఉద్యోగులకు కెనడా ఆహ్వానం
హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారికి కెనడా శుభవార్త చెప్పింది. హెచ్1బీ వీసాదారులు తమ దేశంలో ఉద్యోగం చేసుకోవచ్చని ప్రకటించింది...
21న బాధ్యతలు స్వీకరించనున్న కిషన్రెడ్డి.. అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాలో పర్యటన
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆ బాధ్యతలను ఈ నెల 21న అధికారికంగా స్వీకరించబోతున్...
పలు అభివృద్ధి పనులకు కేంద్రం గ్రీన్సిగ్నల్.. వన్యప్రాణి బోర్డు అనుమతులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణకు సంబంధించి పలు కారణాలతో పెండింగ్లో ఉన్న 23 వివిధ అభివృద్ది పనులకు కేంద్ర వన్య ప్రాణి బోర్డు ఆమోదం తెలిపిం...
Delhi | పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ బ్రోకర్.. టీడీపీని ఎన్డీయేకు దగ్గర చేసే ప్రయత్నం : సీపీఐ నారాయణ
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తెలుగ...
సాగర్, శ్రీశైలం జలాలపై నో రెస్పాన్స్ .. తెలంగాణ, ఏపీ విజ్ఞప్తి చేసినా స్పందన కరువు
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : కేంద్రంతో కృష్ణా నదీ జలాల విడుదల పంచాయతీ ఎటూ తేలలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్, శ్రీశైల...
Exclusive | కిడ్నాప్ కేసు చిక్కు వీడింది.. ప్రాణభయంతోనే పారిపోయానన్న తిరుపతిరెడ్డి
జనగామ నియోజకవర్గ బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి కిడ్నాప్ కేసు చిక్కు వీడింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ప్రాణ భయంతో తానే పారిపో...
ఇన్వెస్టర్ల సొమ్మును రికవరీకి 15 ఆస్తులు వేలం: సెబీ
ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన సొమ్మును రికవరీ చేసేందుకు ప్రమోటర్లు, డైరెక్టర్లతోపాటు సన్హెవెన్ ఆగ్రో ఇండియా, రవికిరణ్ రియాల్టి ...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -