పశ్చిమ గోదావరి
గ్రేటర్ అల్లుడికి 173 రకాలతో అత్తింటి అతిథ్యం..
భీమవరం- వెటకారం, మమకారం లకు పెట్టింది పేరు ఉభయ గోదావరి జిల్లాలు..అతిథి మర్యాదలలో గోదారోళ్లను మించినోళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.. ఇ...
పోలీసుల సిన్సియారిటీ వల్లే క్రైం రేటు తగ్గింది… తానేటి వనిత
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు సిన్సియర్గా పనిచేయడం వల్లే క్రైం రేటు తగ్గిందని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆగిరిపల...
Breaking : లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు.. గుండెపోటుతో కోడలు.. అత్త ఆత్మహత్య..
పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెంలో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బ్యాంక్ సిబ్బంది వేధింపులకు అత్తాకోడళ్లు మృతి...
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తాపీ మేస్త్రీలు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తాపీ మేస్త్రీలు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పుప్పాలగూడెం వద్ద ట్ర...
AP | వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్.. కుమారుడితో కలిసి పొలంలో సందడి..
అమరావతి, ఆంధ్రప్రభ: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తన కుమారుడితో కలిసి వరి నాట్లను పరిశీలిస్తూ సందడి చ...
Breaking: తాడేపల్లిగూడెంలో భారీ అగ్నిప్రమాదం
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 3ఎఫ్ ఫుడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో ఆయిల...
Crocodile | జాలరుల వలకు చిక్కి తప్పించుకున్న పిల్ల మొసలి.. భయాందోళనలో మత్స్యకారులు
గోదావరి నదిలో ఓ పిల్ల మొసలి జాలర్ల వలకు చెక్కినట్లు చిక్కి జారుకుంది. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో ఇవ్వాల జరి...
వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
తాడేపల్లి : వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజి...
TDP అంటే తెలుగు బూతుల పార్టీ.. సీఎం జగన్
టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనాన్ని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంల...
Breaking: అక్వా కల్చర్ లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ .. జగన్
అక్వా కల్చర్ లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్ల...
నరసాపురం చేరుకున్న సీఎం జగన్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాసేపట్లో పలు అభివృద్ధి కార్య...
కేరళలో అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా.. 18 మందికి తీవ్ర గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
ఏలూరు, (ప్రభన్యూస్) : అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు కేరళలో ప్రమాదానికి గురయ్యింది. అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం ఇంటికి త...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -