Thursday, April 25, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

వీరా సాయేశ్ మృతి బాధాకరం : టీడీపీ నేత‌ బడేటి చంటి

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : అమెరికాలోని ఒహయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు అశోక్ నగర్ కు చెందిన వీరా సాయేశ్ మృతి చెందడం బాధాకరమని ఏలూర...

నూకాలమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర

ఏలూరు స్థానిక కొత్తపేటలో ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి గంధ అమావాస్య సందర్భంగా భక్తులందరూ వచ్చి పసుపు, కుంకుమ, గాజులు, సెలవు ఉపారం, పానకాలు సమ...

అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా..

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి ఆదేశాల మేర‌కు ఏలూరు, జంగారెడ్డి గూడెం పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో ...

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : వేసవికాలం ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఏలూరు వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నగర పా...

కారు దగ్ధం.. త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కారులో మంట‌లు చెల‌రేగాయి. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వె...

పోల‌వ‌రంలో మ‌ట్టి మాఫియా ఆగ‌డాలు..

ఎన్టీఆర్‌, ప్రభ న్యూస్‌ బ్యూరో: అధికారం అడ్డం పెట్టు-కుని సహజ సంపదను కొల్లగొడుతున్నారు. అధికారులు సైతం వీరికి వంత పాడుతున్నారు. నిలుపుదల కో...

Breaking: శ్రీరామ న‌వ‌మి వేడుక‌ల్లో అప‌శృతి.. చ‌లువ పందిళ్లలో అగ్నిప్రమాదం

ఆంధ్ర్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు మండ‌లం దువ్వ గ్రామంలో నిర్వ‌హించిన శ్రీరామ న‌వ‌మి వేడుక‌ల్లో అప‌శృతి చోటుచేసుకు...

పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు భధ్రత పెంచారు. ఆదివాసీ సంఘాలు రేపు ఏజెన్సీ బంద్ కు పిలు...

ఆటో బోల్తా.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు

ఆటో బోల్తాపడడంతో ఏడుగురు విద్యార్థులకు గాయాలైన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని భీమవరంలో స్కూల్ ఆటో బోల్తాపడింది. బైకర్...

Breaking: బైక్ ల‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. ముగ్గురు మృతి

ఆగి ఉన్న బైక్ లను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెంద‌గా, మరొక‌రు గాయ‌ప‌డ్డ విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో చో...

రాజధానిపై ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్లాలి.. వెంకయ్య నాయుడు

రాజధానిపై ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్లాలని మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు....
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -