Friday, April 19, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

రైలు ఢీకొని వ్యక్తి మృతి..

దెందులూరు, ప్రభ న్యూస్ : ఏలూరు జిల్లా దెందులూరు మండలం అలుగులు గూడెం రైల్వే గేట్ సమీపంలో రైలు ఢీకొని వ్య‌క్తి మృతి చెందాడు. వివ‌రాలు ఇలా ఉన్...

ఏడవ విడతలో 113 మొబైల్ ఫోన్ల రికవరీ : ఎస్పీ మేరీ ప్రశాంతి

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఇప్పటివరకు జిల్లాలో 1458 ఫోన్లకు గాను 821 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపార...

బిల్లు మోత.. కరెంట్ కోత !

ఏలూరు రూరల్ : ఏలూరు రూరల్ ప్రాంతంలో ఉన్న సుంకర వారి తోట సబ్ స్టేషన్ పరిధిలో సుమారు రోజుకు మూడు నుండి నాలుగు గంటలు కరెంటు కోత విధిస్తున్నారు...

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీ వార్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పా...

ఉంగుటూరులో మంత్రి కారుమూరి ప‌ర్య‌ట‌న‌.. రైతులతో ముచ్చ‌టించిన మంత్రి..

ఉంగుటూరు, ప్రభ న్యూస్ : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సోమవారం ఉంగుటూరు మండలంలో పర్యటించారు. తొలుత ఉంగుటూరు వద్ద...

అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని మృతి

ఏలూరు : ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు వైఎస్ఆర్ కాలనీకి చెందిన కలిపిం...

చెట్టును ఢీకొన్న కారు… వీసీ భార్య మృతి

కారు చెట్టును ఢీకొన్న ప్రమాద ఘటనలో వీసీ భార్య మృతిచెందగా, వీసీకి, కారు డ్రైవర్ కు తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో...

కిరాతకంగా భార్య హత్య.. ఆ తర్వాత భర్త ఆత్మహత్య

ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేసి.. ఆ తర్వాత తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంల...

పెళ్లి పేరుతో పైశాచికం – వేడి నూనె పోసి అత్యాచారం..

ఏలూరు ప్రభ న్యూస్‌ -కై-మ్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకువెళ్లిన ప్రియురాలని కోరిక తీర్చమని వేధించడంతో తిరగబడింది. అది సహించలే...

ప్రభాస్ – పవన్ అభిమానులు మధ్య రగడ …. ఒకరి హత్య

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఫ్యాన్ వార్ తో దారుణం జరిగింది. తమ అభిమాన హీరోల గురించి ఇద్దరు పెయింటర్ల మధ్య ఘర్షణ తలెత్తి... అది కాస్తా హత...

వీరా సాయేశ్ మృతి బాధాకరం : టీడీపీ నేత‌ బడేటి చంటి

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : అమెరికాలోని ఒహయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు అశోక్ నగర్ కు చెందిన వీరా సాయేశ్ మృతి చెందడం బాధాకరమని ఏలూర...

నూకాలమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర

ఏలూరు స్థానిక కొత్తపేటలో ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి గంధ అమావాస్య సందర్భంగా భక్తులందరూ వచ్చి పసుపు, కుంకుమ, గాజులు, సెలవు ఉపారం, పానకాలు సమ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -