Tuesday, April 23, 2024

విజయనగరం

AP: ఈ నెల 27 నుంచి కులగణన… జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి

విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 16(ప్రభ న్యూస్) :వివిధ సామాజిక వ‌ర్గాల జ‌నాభాను తెలుసుకొనే ల‌క్ష్యంతో ఈనెల 27 నుంచి జిల్లాలో వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న ప్...

AP: ఒక్క రైతు కూడా న‌ష్ట‌పోకూడ‌దు… జాయింట్ క‌లెక్ట‌ర్

విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 14 : ఏ ఒక్క రైతు కూడా న‌ష్ట‌పోకుండా, అత్యంత ప‌క‌డ్బంధీగా ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించాల‌ని జాయింట్ క‌లెక్...

AP: విజయనగరం జిల్లాలో తీవ్రస్థాయిలో కరువు… గిడుగు రుద్రరాజు

విజయనగరం జిల్లాలో తీవ్రస్థాయిలో కరువు తాండవిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ… వేసిన ప...

AP: ధాన్యం ఎంత తెచ్చినా కొనుగోలు చేయాలి… సివిల్ స‌ప్ల‌యిస్ క‌మిష‌న‌ర్

విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 4 (ప్రభ న్యూస్) : రైతులు కొనుగోలు కేంద్రాల‌కు ఎంత ధాన్యం తెచ్చినా కొనుగోలు చేయాల‌ని, సివిల్ స‌ప్ల‌యిస్ క‌మిష‌ర్ హ‌ను...

AP: రైలు ప్ర‌మాద బాధితుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం.. మంత్రి బొత్స‌

విజ‌య‌న‌గ‌రం : రైలు ప్ర‌మాద బాధితుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. కంట‌కాప‌ల్లి రైలు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ...

Traditional festival – లక్షలాది భక్త జన సందోహం మధ్య వైభవంగా సిరిమాను ఉత్సవం…

విజయనగరం, ,అక్టోబర్ 31(ప్రభ న్యూస్): ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవం వైభవంగా జరిగింది.. సాయంత్ర...

Vizianagaram – రైలు ప్ర‌మాద బాధితుల‌కు నారా భువ‌నేశ్వ‌రి ప‌రామ‌ర్శ‌..

విజయనగరం: రైలు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌ను టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు స‌తీమ‌ణి ప‌రామ‌ర్శించారు.. విజ‌య‌న‌గ‌రం హాస్ప‌ట‌ల్ ఆమె ...

Vizianagaram – రైలు ప్ర‌మాద బాధితుల‌కు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌…అన్నివిధాల అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా..

బాధితులకు మెరుగైన వైద్యసేవలందించండి--ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శ--ఘటన జరిగిన తీరును ఫోటోల్లో పరిశీలన--సత్వరమే ఎక్స్...

Vizianagaram Train Accident : రైలు ప్రమాదం మానవ తప్పిదమేనా ?

విజయనగరం జిల్లా అలమండ వ‌ద్ద‌ జరిగిన రైలు ప్రమాదం కేవలం మానవ తప్పిదంగానే కనిపిస్తుంది. డెడ్‌ స్లోగా వెళ్లాల్సిన రాయగడ పాసింజర్‌ రైలు లోకో ఫై...

Train Accident : కొనసాగుతున్న సహాయక చర్యలు..

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగింది. అక్కడ వాల్తేరు రైల్వే డిఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పది మంది ఆర్‌పీఎఫ్‌ బృందాలు, ...

Vizianagaram: రైలు ప్ర‌మాదం.. 15 మృతదేహాలు వెలికితీత

(విశాఖపట్నం-ఆంధ్రప్రభ బ్యూరో) : విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను పక్కగా సేకరించేందుకు అధికారులు అన్ని ప...

Vizianagaram – రైలు ప్రమాద ఘటనా ప్రాంతానికి జగన్ … బాధితులను పరామర్శించినున్న సీఎం

రైలు ప్రమాద సంఘటన దగ్గరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ వెళ్లనున్నారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద రైలు ప్రమాద ఘటనాస్థలాన్ని సందర...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -