Saturday, April 20, 2024

విజయనగరం

AP Crime News – వీరులపాడులో భార్య …గుంటుప‌ల్లిలో బీహారి హ‌త్య‌….

ప్రభన్యూస్, వీరులపాడు - ఎన్టీఆర్ జిల్లా , వీరులపాడులో తన భార్య కాపురానికి రావటం లేదని ఆక్రోశంతో ఓ భర్త హంతకుడిగా మారిపోయాడు. వివరాలు ఇలా ఉన...

2024లో రాష్ట్రంలో అధికారం టీడీపీదే… మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు

కశింకోట - డిసెంబర్24(ప్రభ న్యూస్):రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అ...

Navataram – జనసేన – టీడీపీ పొత్తు అవశ్యకత గురించి బిజెపి పెద్దలకు ముందే చెప్పా.. పవన్ కల్యాణ్

పొలిపల్లే - టీడీపీ అధినేత చంద్రబాబు. ని జైల్లో పెట్టినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని చెప్పారు జన సేనాని పవన్ కల్యాణ్ . రాజకీయాలలో చంద్రబా...

Yuva Galam వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడమే టీడీపీ – జన సేన లక్ష్యం .. చంద్రబాబు

పోలిపల్లే - సీఎం జగన్ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి విధ్యంసమైపోయిందని ఆగ్రహం ...

Yuvagalam – మూడు నెలల్లో సైకో అప్పుల అప్పారావు పాలన అంతం తథ్యం – నారా లోకేష్

ప్రజలు వైసీపీ పరిపాలనతో విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని నారా లోకేష్ అన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆడుదా...

Yuvagalam – సమయం లేదు మిత్రమా… కదలిరా… సైకో పాలనను అంతం చేద్దాం – బాలకృష్ణ

పోలిపల్లే - వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ. సీఎం జగన్ అన్ని రకాలుగా రాష్ట్రాన్...

Navasakam – మీ సంక్షేమం కోసమే టీడీపీ, జనసేన కలయిక – నాదెండ్ల మనోహర్‌

నెల్లిమర్ల ,- రాష్ట్ర ప్రజల కోసమే టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. టీడీపీ జాతీయ...

Vishaka చేరుకున్న ప‌వ‌న్ …. న‌వ‌శ‌కం బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్న జ‌న‌సేనాని

విజ‌య‌వాడ - టిడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 18న ముగిసింది. ఈ నేపథ్యంలో, నేడు విజయనగరం జిల్లా న...

రేపే యువగళం-నవశకం బహిరంగ సభ…. శర వేగంగా బారీ ఏర్పాట్లు….

నెల్లిమర్ల/పోలిపల్లి :-రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్వి...

VZNM: 59 మందికి లా నేస్తం విడుదల..

విజయనగరం, డిసెంబర్ 11 (ప్రభ న్యూస్) : జిల్లాలోని 59మంది యువ న్యాయవాదులకు వైఎస్సార్ లా నేస్తం విడుదలైంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ...

VZNM: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్

పార్వతీపురం, డిసెంబరు 2 (ప్రభ న్యూస్) : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. సీతానగరం మండలం సూ...

AP: ఈ నెల 27 నుంచి కులగణన… జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి

విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 16(ప్రభ న్యూస్) :వివిధ సామాజిక వ‌ర్గాల జ‌నాభాను తెలుసుకొనే ల‌క్ష్యంతో ఈనెల 27 నుంచి జిల్లాలో వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న ప్...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -