Homeఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
పోలీస్ త్యాగాలు వెలకట్టలేనివి .. ఏపీ డిప్యూటీ సీఎం
తిరుపతి : పోలీస్ త్యాగాలు వెల కట్టలేనివని జిల్లా ఇన్చార్జి మంత్రి డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి అన్నారు. ఈ ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌ...
రెండు బైక్ లు ఢీకొని.. ముగ్గురు యువకుల మృతి
కడప : కడప నగరంలో ఘోర రోడ్డుప్రమాదం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. కడప రిమ్స్ ప్రధాన ర...
RTC Bus Fire: మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెనుప్రమాదం
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుండి గుడివాడ వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసార...
Breaking: సీఎం జగన్ పిల్లి కాదు.. పులి.. కొడాలి నాని
ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లి కాదు.. పులి అని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో ఆయన మీడియాత...
Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత, అంగప్రదక్షిణం టికెట్లు విడుదల..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అంగప్రదక్షిణం, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. నవంబరు న...
Breaking: పర్యావరణ పరిరక్షణకు టీటీడీ విప్లవాత్మక నిర్ణయం
పర్యావరణ పరిరక్షణకు టీటీడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల కొండపైకి ఎలక్ట్రిక్ ట్యాక్సీలు నడపనున్నారు. ట్యాక్సీలను ఎలక్ట్రిక్ వా...
నిరుద్యోగులకు జగన్ సర్కార్ దీపావళి కానుక.. పోలీసుశాఖలో 6511 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. పోలీసు శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్...
అమరావతి కేసుకు నెంబర్ కేటాయింపు.. రేపు మెన్షన్ చేయనున్న ఏపీ సర్కారు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప...
ఏపీ ఎడ్సెట్ 2022 అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్
అమరావతి,ఆంధ్రప్రభ: ఏపీ ఎడ్సెట్ 2022 అడ్మిషన్స్ మొదటి దశ షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖా మండలి ప్రకటించింది. ఈ మేరకు గురువారం...
వైసీపీ మినహా అన్ని పార్టీలతో టీడీపీ పొత్తు.. బుగ్గన
రాష్ట్రంలో తమ పార్టీ వైసీపీతో మినహా మిగతా పార్టీలన్నిటితో టీడీపీ పొత్తు పెట్టుకుందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ...
BAPATLA: బీచ్ లో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్ లో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్రతీరంలో నలుగురు...
vizag: ఎంవీపీ పీఎస్ ఎదుట వివాహిత ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ జిల్లా పరిధిలోని ఎంవీపీ పీఎస్ ఎదుట వివాహిత ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి అనే వివాహిత పెట్రోల్ పోసుకొని నిప్ప...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -