Wednesday, November 29, 2023
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్

ఏపీ మహిళలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. ఫోన్ కొంటే 10 శాతం డిస్కౌంట్

మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం క్యాంపు ఆఫీసులో మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు. ఆర్థిక, సామాజిక, రంగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలన్నారు...

పెళ్లి కాని వారు కూడా అర్హులే: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

కారుణ్య నియామకాలకు సంబంధించి ఏపీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాహమైన కుమార్తెలు కూడా కారుణ్య నియామకానికి అర్హులేనని స...

ఆమంచి అనుచరుడు సాబినేనిపై దాడి

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ప్రధాన అనుచరుడు సాబినేని రాంబాబు పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన రా...

ట్రాక్టర్ – లారీ ఢీః ముగ్గురు మృతి

జంగారెడ్డిగూడెం బైపాస్ లో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జ‌రిగింది. గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్ ని లారీ ఢీకొంది. ఈ ప్...

దళితులు ముస్లింలు ఏకమైతే రాజ్యాధికారం సాధ్యం – ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్..

కర్నూల్ బ్యూరో , దళితులు, మైనార్టీలు ఏకమైతే దేశంలో రాజ్యాధికారం సాధించవచ్చని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు, ము...

తొలిసారిగా ఏపీలో హిజ్రాలకు గుర్తింపు కార్డులు

ఏపీలో ఒక్క అనంతపురం జిల్లాలోనే తొలిసారిగా హిజ్రా( ట్రాన్స్ జెండర్స్)లకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప...

రంగంలోకి బాబు….దిగివ‌చ్చిన తమ్ముళ్లు…

విజ‌య‌వాడ - టిడిపి విజ‌యవాడ ఎంపి కేశినాని వ్య‌వహారశైలీని త‌ప్పుప‌డుతూ ఏకంగా మీడియా స‌మావేశంలో దుమ్మెత్తి పోసిన విజ‌య‌వాడ న‌గ‌ర నేత‌లు బోండా...

ఎపిలో కొత్త‌గా 115 క‌రోనా పాజిటివ్స్ – ఒక‌రు డెత్…

అమరావతి : గ‌డిచిన 24 గట‌ల‌లో ఏపీలో ఇవాళ కొత్తగా 115 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎపిలో న‌మోదైన కేసులు సంఖ్య 8,90,556కి చేర...

రైలు ద‌హ‌నం కేసులు ఎత్తివేత‌కు కృషి చేస్తాం … కాపుల‌కు విజ‌య‌సాయి భ‌రోసా..

విశాఖ: కాపుల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం ...

విజ‌య‌వాడ‌లో టిడిపి నాలుగు సీట్లు కూడా గెల‌వ‌లేదు – మంత్రి పెద్దిరెడ్డి..

విజ‌య‌వాడ‌: న‌గ‌ర పాల‌క‌సంస్థ‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌లో వైసిపి విజ‌యం సాధించ‌డం త‌ధ్య‌మ‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. ఈ...

సింహం సింగిల్ గానే వ‌స్తుంది…

విజ‌య‌వాడ‌: సింహం ఎప్పుడూ కూడా సింగిల్‌గానే వ‌స్తుంద‌ని, అదీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే అంటూ సినీ న‌టుడు అలీ పేర్కొన్నారు. విజయవాడ అభివృ...

గ్యాస్ పైప్ లైన్ ప‌నులు నిలిపివేయాల‌ని కోరుతూ రైతుల దీక్ష‌..

క‌ర్నూలు - హెచ్ పి సి ఎల్ గ్యాస్ పైప్ లైన్ ప‌నుల‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఉల్చాల గ్రామంలో రైతుల సామూహిక దీక్షలు చేప‌ట్లారు.. రైతుల స...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -