Homeఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
AP: బెజవాడలో వైసిపి – జనసేనల ఫ్లెక్సీ వార్….
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జరగనున్నాయి. దీంతో అటు అధికార పక్షం వైసీపీ.. ఇటు ప్రతిపక్షం టీడీపీ, జనసేన ఇతర పార్టీలు ...
AP: వంగవీటి రంగా సతీమణికి తీవ్ర అస్వస్థత
మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రికి తర...
AP: రూ. 50 లక్షల ఎంపీ నిధులతో… కళ్యాణ మండపాన్ని పరిశీలించిన బుల్లిబాబు
కశింకోట,జనవరి30(ప్రభ న్యూస్): మండలకేంద్రమైన కశింకోట గ్రామంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బిసెట్టి వెంకట సత్యవతి నిధులతో నిర్మించను...
AP: కేశినేనీ.. దమ్ముంటే నాపై పోటీ చెయ్.. బుద్దా వెంకన్న
గుండెలో దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలంటూ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబును సవాల్ చేసిన కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మాటల దా...
AP: దూడపై పెద్దపులి దాడి… అటవీ అధికారుల గాలింపు చర్యలు
ఏలూరు బ్యూరో (ప్రభన్యూస్): ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం శివారులో దూడపై పెద్దపులి దాడి చేసిన సంఘటన మంగళవారం తెల్లవారు జాము...
AP: అధ్యాపక పోస్ట్ ల భర్తీకి ఎపిపిఎస్సీ నోటీఫికేషన్
అమరావతి - వివిధ కళాశాలలో ఖాళీగా ఉన్న 240 అద్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. బోటనీలో 19, ...
AP: జాతిపితకు జగన్ నివాళి
తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి...
AP: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు..
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదైంది. నోవా అగ్రిటెక్ కంపెనీ నల్లధనాన్ని చెలామణిలోకి తెచ్చి గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డా...
AP: ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జనసేన ఆందోళన
చోడవరం, జనవరి29(ప్రభన్యూస్): ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కొందరు నాయకులు చోడవరం ఆర్టీసీ కాం...
AP: రన్ వేను కప్పేసిన పొగ మంచు..గాలిలో చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రన్ వేను దుప్పటిలా పొగమంచు కప్పేసింది.
దీంతో పలు విమానాల రాకపోకల...
AP: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర..
ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేపట్టానున్నారు. పర్చూరు మండలం చిననందిపాడు, యద్దనపూడి, ఒంగోలు మండలం ముక్తి...
Ap Cm: ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్ష
ఆర్థికశాఖపై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నెలలో...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -