Friday, April 19, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్

Big Breaking: ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మ‌న్ గా గౌత‌మ్ స‌వాంగ్

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్...

Breaking : విజ‌య‌వాడ ల‌యోల కాలేజీలో హిజాబ్ వివాదం

విజ‌య‌వాడ ల‌యోల కాలేజీలో హిజాబ్ వివాదం చెల‌రేగింది. హిజాబ్ వేసుకున్నందుకు కాలేజీ యాజ‌మాన్యం విద్యార్థుల‌ను రానివ్వ‌లేదు..ఐడీ కార్డు కూడా హి...

నేడు తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై క‌మిటీ స‌మావేశం

కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమన్య...

నేడు విజయవాడలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ పర్యటన

కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 11:45కు గన్నవరం విమానాశ్రయం రానున్నారు. అనం...

స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు దూకుడు పెంచాలి : చంద్ర‌బాబు

అమరావతి: ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయాల‌ని.. పార్టీ అనుబంధ విభాగాల సమీక్షలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిశ...

న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాన్ని బాలాజీ జిల్లాలో క‌ల‌పాల‌ని సీఎం జ‌గ‌న్ కి విన‌తి అంద‌జేస్తాం – రోజా

న‌గ‌రి ఎమ్మెల్యే రోజా తిరుప‌తిలోని తాత‌య్య‌గుంట గంగ‌మ్మ ఆల‌యంలో నిర్వ‌హించిన ఛండీ హోమంలో పాల్గొన్నారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు.ఆలయం...

Breaking: క‌ర్నూలు క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త

క‌ర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాల‌యం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రేపు జరగనున్న పాపులర్ ఫ్రంట్ పార్టీ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని కర...

జ్యూవెలరీ షాపులో భారీ చోరీ

కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు షరఫ్ బజార్‌లోని శ్రీలక్ష్మీ నరసింహ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున సమయంలో దుండగుడ...

సవాంగ్‌కు తగిన శాస్తి: డీజీపీ బ‌దిలీపై నారాయ‌ణ‌ కామెంట్

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతం సవాంగ్ ఆక‌స్మిక‌ బదిలీపై సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ స్పందించారు. గౌతం సవాంగ్‌కు తగిన శాస్తి జరిగిందని అన్నారు. పా...

Breaking: జడ్జిలను దూషించిన కేసు : సీబీఐ కస్టడీకి నిందితులు

జడ్జిలను దూషించిన కేసులో ముగ్గురిని కస్టడీకి తీసుకునేందుకు సీబీఐకి కోర్టు అనుమతించింది. మూడు రోజుల క్రితం ముగ్గురు నిందితులను హైదరాబాద్​లో ...

“జీ42” సంస్థ ప్రతినిధులతో మేకపాటి భేటీ

"జీ42" సంస్థ ప్రతినిధులతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశం అయ్యారు. అబుదాబిలోని "జీ42"లో మంత్రి మేకపాటి ఆధ్వర్యంలో జరిగిన స...

పారిశుద్ధ్య కార్యాలయం ఆకస్మిక తనిఖీ

ఇచ్చాపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల మస్తరు కార్యాలయాన్ని చైర్ పర్సన్ పిలక రాజ లక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం కమీషనర్ ఎ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -