Homeఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
నాటుసారాపై సెబ్ ఉక్కుపాదం-16 రోజుల్లో 3,403 కేసులు, నలుగురిపై పీడీ యాక్ట్
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన్ 2.0లో భాగంగా నాటుసారా తయారీదారులపై స్పషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అధికారులు ఉక్...
వెలుగోడులో మత్స్యకారుల గల్లంతు.. 50 మందితో గాలింపు చర్యలు
కర్నూలు జిల్లా వెలుగోడులో ఇద్దరు దంపతులు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. నిన్న మధ్యాహ్నం చేపలవేటకు వెళ్లిన భార్యా, భర్త...
లొసుగులు బయట పడ్డాయనే తనపై విమర్శలు : యనమల
ఆధారరహిత ఆరోపణలు తానెన్నడూ చేయలేదని.. ఆ అలవాటు తనకెప్పుడూ లేదని లొసుగులు బయటపడ్డాయన్న అక్కసుతోనే.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తనపై వి...
జగన్కు ఈనెల 31లోగా సమన్లు అందించాలి : కోర్టు ఆదేశం
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుపై ఈరోజు నాంపల్లిలోని ...
సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సీఎం జగన్
సంగం బ్యారేజ్కు మేకపాటి గౌతమ్రెడ్డి బ్యారేజీ పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నె...
ఆ మహిళా కానిస్టేబుల్ స్పృహ తప్పింది..ఎందుకో?
గుంటూరు: ఓ మహిళా కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయింది. తక్షణమే ఆమెను సహచరులు హాస్పిటల్కు తరలించారు. ఎందుకో చదవండి… సోమవారం స...
ఏపీ జెన్ కో ప్రైవేటీకరణకు నిరసనగా బీజేపీ ధర్నా
ఏపీ జెన్ కో ప్రైవేటీకరణకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లాలో ఆయన ధర్నా చేపట్టారు. ఎట్టిపరిస్...
విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. గవర్నర్ దంపతులు విశాఖ సింహాద్రి అప్...
Vizag Steel Plant: కొనసాగుతున్న విశాఖ బంద్
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చిన విశాఖ బంద్ కొనసాగుతోంది. కార్మికుల...
Breaking: ఆ ఇద్దరి చావుకు మంత్రి కొడాలి నాని కారణం: వర్ల రామయ్య
మంత్రి కొడాలి నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. గుడివాడకు చెందిన వైసీపీ నేతలు వంకా విజయ్, అడపా బాబ్జీల ...
Flash: రైలు కిందపడి మూడేళ్ల కూతురుతో తండ్రి ఆత్మహత్య
తన మూడేళ్ల కూతురు తో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు నగరంలో సోమవారం వెలుగు చూసింది. నగరంలోని ధర్మపేట చెందిన మధు అనే వ్...
Flash: బైక్ ను ఢీ కొట్టిన బస్సు ఇద్దరు మృతి
కృష్ణా పెదపారుపూడి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న అక...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -