Homeఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
”జనం చెవిలో జగన్ పూలు”: వీడియో విడుదల చేసిన లోకేశ్
ఎన్నికల హామీల విషయంలో రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ ఏప్రిల్ ఫూల్ చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఏప్రిల్ 1 వి...
పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
తిరువూరు: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని కమిషనర్, వైద్యారోగ్య సిబ్బంది సూచించారు. కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని 10...
Flash: ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు మహిళలు మృతి.. 10 మందికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ,ఆటో ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 10 మంది తీవ...
చంద్రబాబుకు దమ్ముంటే సొంతపార్టీ పెట్టి గెలవాలి : ఏపీ డిప్యూటీ సీఎం
చంద్రబాబునాయుడుకు దమ్ముంటే సొంత పార్టీ పెట్టుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంత...
Breaking : వైఎస్సార్ ‘తల్లిబిడ్డ’ ఎక్స్ ప్రెస్ వాహనాలు – ప్రారంభించిన సీఎం జగన్
విజయవాడలో వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రారంభించారు సీఎం జగన్. 500ఏసీ వాహనాలను ప్రారంభించారు. డెలివరీ అయిన తల్లీ...
Breaking: సీఎం జగన్తో భేటీకానున్న రామోజీ రావు కుమారుడు
ఏపీ ముఖ్యమంత్రి జగన్తో రామోజీ రావు కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్ భేటీ కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమ...
టిప్పర్లకు సై సై.. ట్రాక్టర్ లకు నై నై.. తరలిపోతున్న అరుణానది ఇసుక
ఎవరి అనుమతులు లేకుండా స్వతంత్రంగా తక్కువ ధరకే ఇంటికి చేరే ఇసుక నేడు బంగారం కంటే అధిక ధర పలుకుతుంది. పేదవాడు ఇంటి నిర్మాణానికి సిమెంట్, ...
Flash: లారీని ఢీకొన్న బస్సు.. ముగ్గురు దుర్మరణం
అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు...
పెరుగుతున్న విద్యుత్ వినియోగం.! సరఫరాకు మించి డిమాండ్
అమరావతి, ఆంధ్రప్రభ : ఎండలతో పాటే విద్యుత్ వాడకం కూడా పెరిగిపోతోంది. ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచే మండుటెండలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ...
ఈ – వాహనాలపై పెరుగుతున్న మోజు.. పెరుగుతున్న విక్రయాలు..
అమరావతి, ఆంధ్రప్రభ : రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలతో వాహనదారులు ఈ-వాహనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో క్ర...
8 నుంచి ఆన్లైన్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం టోకెన్లు..
తిరుమల, ప్రభన్యూస్ : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలి క వ్యాధిగ్రస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ప్రత్యే...
ఏప్రిల్ 2 ఉగాది సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా.. ఏప్రిల్ 2వ తేదీని సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరక...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -