Thursday, April 25, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోండి: NHRCకి వర్ల రామయ్య లేఖ

సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  NHRCకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఫిర్యాదు చేసేందుకు చిలమత్...

రోడ్డుపై దోశ తింటోన్న ల‌లిత జ్యూయ‌ల‌రీ అధినేత – హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజ‌న్స్

ఎన్నో జ్యూవెల‌రీ షాపులు ఉన్నాయి..వాటికి ప‌లు ర‌కాలుగా మోడ‌ల్స్, హీరోయ‌న్స్ ని పెట్టి ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ యాడ్స్ ని రూపొందించి ప్ర‌చ...

Crime: వ్యక్తి మర్మాంగాన్ని కోసిన యువతి

గుంటూరు జిల్లా తెనాలిలో దారణం జరిగింది. తల్లితో వివాహేతర సంబంధం కొనసాగుతున్న వ్యక్తి మర్మాంగాన్ని కోసింది కూతురు. పోలీసులు తెలిపిన కథనం ప్ర...

Bigg Boss: రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలుగు రియాల్టీ షో బాగ్ బాస్ పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రియాల్టీ షో పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే కుదరదని, తాము కళ్లు మూసు...

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి దర్శనానికి 6 గంటల సమయం ...

Ramadan: ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ ‘ఈద్‌ ముబారక్‌‘

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానిక...

Flash: ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిపోయిన విద్యుదుత్పత్తి

విశాఖపట్టణంలోని ఎన్టీపీసీ సింహాద్రిలో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఒకేసారి 4 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచింది. ఉదయం 3 గంటల నుంచి...

తిరుమల కిడ్నాప్ కేసు: ఇంకా లభించని బాలుడి ఆచూకీ

తిరుమలలో కలకలం రేపిన బాలిడి కిడ్నాప్ కేసులో ఇంకా పురోగతి కనిపించ లేదు. కిడ్నాప్ కి గురైన బాలుడి ఆచూకి ఇంకా లభించలేదు. సిసి పుటేజి ఆధారంగా ప...

Breaking: తిరుమ‌ల ఘాట్ రోడ్‌లో కొండ‌చిలువ‌.. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగ‌బ‌డ్డ భ‌క్తులు

తిరుమల ఘాట్ రోడ్ లో కొండ చిలువ క‌నిపించింది. రోడ్డుదాటుతూ చాలాసేపు రోడ్డుపైనే ఉండిపోయింది. ఇది చూసిన వాహ‌న‌దారులు పొటోలు, వీడియోలు తీయ‌డాని...

వేదిక్ వర్సిటీ ఇన్‌చార్జ్‌గా టీటీడీ అదనపు ఈవో.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

తిరుమల, ప్రభన్యూస్‌ : టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్స్‌లర్‌గా టీటీడీ అదనపు ఈవో ఏవీ .ధర్మారెడ్డిని ని...

120 కోట్ల విలువైన భూమి స్వాధీనం.. ఆక్రమితదారులకు దేవాదాయశాఖ చెక్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఆక్రమణదారులపై దేవాదాయశాఖ అధికారులు పైచేయి సాధించారు. ఏళ్ల తరబడి రకరకాల ఫిటీషన్లతో కాలయాపన చేస్తున్న ఆక్రమణదారులకు ఎట్టక...

లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మను కలిసిన మంత్రి రోజా

ఏపీ టూరిజం, క్రీడలు, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా విస్తృత స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు పరిపాలన...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -