Friday, April 26, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్

Breaking: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లాలో ఇవ్వాల విషాదం నెలకొంది. యలమంచిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఒంటిప...

ఇంటర్‌ బోర్డు య‌వ్వారం.. తప్పుల తడకలుగా హాల్‌టికెట్లు

ప్రభ న్యూస్‌ ప్రతినిధి, నెల్లూరు : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా రేప‌టి (6వ తేదీ) నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీ...

ఇవాళ తిరుపతిలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జ‌గ‌న్‌

ఏపీ సీఎం జగన్ మోహ‌న్‌రెడ్డి ఇవాళ తిరుప‌తిలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వ...

రేప‌టి నుంచి భక్తులకు అందుబాటులో శ్రీవారి మెట్టు మార్గం..

తిరుమల, ప్రభన్యూస్‌ : రేప‌టి నుంచి (గురువారం) భక్తులకు అందుబాటులోకి శ్రీవారి మెట్టు మార్గం రానున్నది. ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటల నుంచి జరిగ...

జూలై 4 నుంచి ఎప్‌ సెట్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌(ఎప్‌...

ఎంపీని బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాడు.. బ్యాంకునుంచి రూ.97,699 మాయం..

కర్నూలు, ప్రభన్యూస్‌ బ్యూరో : కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్‌కుమార్‌ని సైబర్‌ మోసగాడు బురిడీ కొట్టించాడు. బ్యాంకు ఖాతా బ్లాక్‌ అయిందని, వాటిని ...

అంతర్జాతీయ అవార్డుకు ఆర్బీకేల ఎంపిక.. దేశానికే ఆదర్శంగా రైతు భరోసా కేంద్రాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రైతు సంక్షేమానికై అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు గత రెండేళ్ళగా సత్ఫలితాలను ఇస్తున్నాయనేందుకు నిదర్శనంగ...

భీమడోలు ఠాణాలో లాకప్‌ డెత్‌..

ఏలూరు, ప్రభన్యూస్ : ఏలూరు జిల్లాలో బీమడోలు మండలం పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌ డెత్‌ ఘటన బుధవారం జరిగింది. దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి ...

నీటి కుంటలో పడి – యువకుడు మృతి

లక్కిరెడ్డిపల్లె(అన్నమయ్య జిల్లా) : మండలం చౌటపల్లె కు చెందిన మోష(26) అనే యువకుడు అనే యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల...

గుప్తనిధుల – ముఠా అరెస్టు

కడప (ప్రభ న్యూస్): కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు కడప డీఎస్పీ ...

సీఎం జ‌గ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న – టూర్ షెడ్యూల్ ఇదే

మే 5న సీఎం జ‌గ‌న్ తిరుప‌తిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న‌ జ‌గ‌నన్న విద్యా దీవెన కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ పా...

భీమడోలు పీఎస్‌లో నిందితుడు అనుమానాస్పద మృతి

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు స్టేష‌న్ లోనే అనుమానాస్ప‌దంగా మృతిచెందిన ఘ‌ట‌న ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని భీమడోలు పీఎస...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -