Friday, April 26, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్

అన్యమత ప్రచార సామగ్రి తిరుమలలో నిషేధం.. భక్తులు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి

తిరుమల, ప్రభన్యూస్‌ : శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీ జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి...

శ్రీవారి ఆలయంలో వారపు సేవలు తాత్కాలికంగా రద్దు.. సామాన్య భక్తులకు ప్రాధాన్యం

తిరుమల, ప్రభన్యూస్‌ : వేసవి సెలవులలో తిరుమలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, సామాన్య భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్‌ 30 వర...

నారాయణవనం కల్యాణ వేంకన్న బ్రహ్మోత్సవాలు.. 12వ తేదీ నుంచి ప్రారంభం..

నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ తేదీన‌ కోయ...

Breaking: శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల‌ పిడుగులు.. ఇద్ద‌రు కూలీలు, ఒక స్టూడెంట్‌ మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, శ్రీ‌కాకుళం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. ఈ ఘ‌ట‌న‌తో ఇద్ద‌రు కూలీలతో పాటు ఒక స్టూడెంట్​ చనిపోయిం...

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు, జిల్లాల పర్యటనకు ప్రజా స్పందన అద్భుతం: చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం మార్పును కోరుకుంటున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం జిల్లాల పర్యటనపై...

హయ్యెస్ట్​ సాలరీ 11.5ల‌క్ష‌లు.. జాబ్​మేళాలో 373 మందికి నియామక పత్రాలు: విజ‌య‌సాయిరెడ్డి

ఏఎన్యూ క్యాంపస్, (ప్రభ న్యూస్): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం వైఎస్సార్ సీపీ ఏర్పాటు...

క‌ర్నూలులో నకిలీ సీడ్స్‌ దందా.. రైతుల ఉసురు పోసుకుంటున్న అక్రమార్కులు

కర్నూలు, ప్రభన్యూస్ : ఖరీఫ్‌ ఆరంభం కానుండడంతో జిల్లాలో వ్యవసాయ అధికార యంత్రాంగం, రైతులు విత్తన సేకరణ లో బిజీగా ఉన్నారు.వర్షాలు కురిస్తే మే ...

AP: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ మంత్రి రోజా భేటీ

కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా భేటీ అయ్యారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌...

ఈవ్ టీజింగ్ కి పాల్ప‌డితే కోసి కారం పెడ‌తా – మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు

ఈవ్ టీజింగ్ కి పాల్ప‌డేవారిపై ఫైర్ అయ్యారు మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు. మహిళలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. ఎవడైనా ఈవ్ టీజర్.. మహిళలన...

Breaking: విజయనగరం జిల్లాలో మరో దారుణం.. మహిళా పోలీసుపై అత్యాచారం

విజయనగరం జిల్లాలో మరో అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని సచివాలయంలో మహిళా పోలీసుపై అత్యాచారం జరిగింది. మహిళా పోలీసుపై ఇంజినీరింగ...

ప్రజలను రెచ్చగొడుతున్న చంద్రబాబు : మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... పన్నులు వేయకుండానే చంద్రబాబ...

రైతులను ఆదుకోవాలి : సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ

రైతులను ఆదుకోవాలని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అకాల వర్షాలకు పంట నాశనం అవ్వడంతో రా...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -