Saturday, April 20, 2024

కర్నూలు

Fish seeds – వి బి ఆర్ లో చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే శిల్ప

వెలుగోడు నవంబర్ 21 ఆంధ్రప్రభ న్యూస్ వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో మంగళవారం నాడు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి...

KNL: కర్నూలులో కార్డన్ సెర్చ్… నాటుసారాపై విస్తృతంగా దాడులు

కర్నూల్ ప్రతినిధి : జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘీక శక్తులకు అడ్డుకట్ట వే...

KNL: విద్యుత్ అధికారులను సస్పెండ్ చేసిన ఎస్ఈ

కర్నూలు : విద్యుత్ అధికారులను ఎస్ఈ సస్పెండ్ చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈనెల15వ తేదీన నదికైరవాడిలో విద్యుత్ పనులు చేస్తుం...

KNL: కార్తీక సోమవారం.. శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

కార్తీక మొదటి సోమవారం సందర్భంగా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలంను అధిక సంఖ్యలో భక్తులు సందర్శించారు. వేకువజాము నుం...

T G Venkatesh – మహిమగల క్షేత్రం మంత్రాలయం…

కర్నూలు జిల్లాలో నెలకొన్న మంత్రాలయ క్షేత్రం ఎంతో మహిమ కలిగినదని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఆదివారం మంత్రాలయంలో ఒక ప్రైవేట...

Minister Buggana – రాళ్ల నేలకు ‘న్యాయం’ – త్వరలోనే కర్నూల్లో లా యూనివర్సిటీ

కర్నూలు జిల్లా, నవంబర్, 19, ప్రభ న్యూస్ బ్యూరో. కర్నూలుకు రాజధాని హంగులు ఏర్పడేలా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థి...

Mantralayam : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అరెస్ట్ – మాధవరంలో ఉద్రిక్త త

మంత్రాలయం మండలం మాధవరంలో టీడీపీ ఏర్పాటు చేసిన జెండాను తొలగించిన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ నిరసన చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ...

YSRCP Bus Yatra – ఎస్సీ, ఎస్టీ, బిసిల అభ్యున్న‌తికి దేశంలో పాటుప‌డుతున్న ఏకైక సిఎం జ‌గ‌న్

ప‌త్తికొండ - వెనుకబడిన తరగతుల, అణగారిన వర్గాలకు అభివృద్ధికి సహకార అందించే నేత దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

KNL: కేసీ కెనాల్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

కర్నూలు : కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ వద్ద కేసీ కెనాల్ లో ఇవాళ ఇద్దరు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు ఘా...

SriBhagh Agreement – చీకటి చట్టం రద్దుకు ముఖ్యమంత్రి ఉద్యమించాలి – రాయలసీమ సాగునీటి సాధన సమితి

క‌ర్నూలు - రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్. రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రె...

Nandyala: రవాణా శాఖ ఏవో ఇంటిపై ఏసీబీ దాడులు..

కర్నూల్ ప్రతినిధి : నంద్యాల రవాణా శాఖ కార్యాలయంలో పరిపాలన అధికారిణిగా పనిచేస్తున్న సువర్ణ కుమారి.. అక్రమ ఆస్తులపై కర్నూల్ నగరంలోని పోస్టల్ ...

AP :విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా నందవరం మండలం నదికైరవడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో విద్యుత్ సమస్యలో భాగంగా విద్యుత్ పోల్ ను మారుస్తుండగా ప్రమాదవ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -