Friday, March 29, 2024

కడప

ఏపీలో ప్రతిపాదిత కొత్త జిల్లాలు.. వాటి రాజధానులు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధ...

లారీ, బ‌స్సు ఢీ : 10మందికి తీవ్ర‌గాయాలు

లారీ, బ‌స్సు ఢీకొని 10మంది తీవ్ర‌గాయాల పాలైన ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాయచోటి-వేంపల్లి ప్రధాన మార్గంలో ఘోర రోడ్డు ప్ర...

గుంత‌లో ప‌డ్డ గేదెలు.. బ‌య‌టికి తీసి మానవత్వం చాటుకున్న జర్నలిస్టులు..

క‌డ‌ప ప్రెస్ క్లబ్ దగ్గర నీటి గుంతలో పడ్డ రెండు గేదెలను జ‌ర్న‌లిస్టులు కాపాడారు. నగరపాలక సంస్థ సిబ్బంది దాదాపు 5 అడుగుల మేర గుంతలు తీసి పని...

గిడ్డంగివారి పల్లిలో రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం

వేంపల్లి : రిలయన్స్ జియో తన 4జీ మొబైల్ నెట్ వ‌ర్క్ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారి పల్లిలో ప్రారంభించింది. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసి...

క‌డ‌ప జిల్లాలో క‌ఠినంగా కోవిడ్ ఆంక్ష‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా క‌డ‌ప జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కడప జిల్లా పోలీస్ శాఖ ఈర...

CM Jagan: ఇడుపులపాయిలో వైఎస్ కు జగన్ నివాళి

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. తన తండ్రి, దివం...

కడప జిల్లాకు సీఎం జగన్.. 3 రోజుల పాటు బిజీ షెడ్యూల్

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన ...

రేపు క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేపు క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న‌ మూడు రోజుల పాటు పర్యటించ‌నున్నారు. రేప...

Breaking: కురుకురే ప్యాకెట్ ఇచ్చి కిడ్నాప్..

కడప జిల్లా వీరబల్లి మండలం శీతంపేటలో అంగన్వాడీ సెంటర్ లోని ఓ పాపకు కురుకురే ప్యాకెట్ ఇచ్చి అపహరణకు ప్రయత్నించారు. మహిళ వేషంలో ఒకరు, బాబా వేష...

అతనికి 21, ఆమెకు 35.. ఇద్దరు అడవిలోకి వెళ్లి..

కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెలో మహిళ, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వేంపల్లె టౌన్ కు చెందిన నాగేంద్ర (21) యువకుడు రుక్మిణి (35) అనే మహిళ లక్...

Viveka Murder Case: మళ్లీ మొదలైన సీబీఐ విచారణ

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను సీబీఐ మళ్లీ ప్రారంభించింది. దాదాపు నెలరోజుల తర్వాత సీబీఐ వి...

నిధులు ఇవ్వండి: సీఎం జగన్ కు కడప మేయర్ లేఖ

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కడప మేయర్ సురేష్‌ బాబు లేఖ రాశారు. కడప నగరపాలక సంస్థలో రోడ్ల విస్తరణకు నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. కడపలో ట్రాఫిక్ ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -