గుంటూరు
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నారై మహిళ మిస్సింగ్..
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నారై మహిళ మిస్సింగ్ అయ్యింది. మూడు రోజులు దాటినా మహిళ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వి...
ఏపీలో ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా నడవడం లేదు : మాజీ జస్టిస్ గోపాలగౌడ
ఏపీలో ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా నడవడం లేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ అన్నారు. ఆదివారం తిరుపతిలో సిఐటియు ఆధ్వర్యంలో...
అయ్యప్ప యాత్రికుల బస్సు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా..
అమరావతి: శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంతిట్ట వద్ద ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎంఓ అధి...
బాపట్ల జిల్లాలో ఘోరం.. రైలు కిందపడి వీఆర్వో ఆత్మహత్య
బాపట్ల జిల్లాలోని కారంచేడు మండలంలో వీఆర్వో రైలు కింద ఆత్మహత్యకు పాల్పడింది. కారంచేడు మండలం కుంకల మర్రు గ్రామానికి చెందిన సీహెచ్ నాగమణ...
పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు…
పోలవరం ప్రాజెక్టును ఎత్తిపోతలుగా మార్చడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డా...
Guntur : భార్యను చంపి.. నివాళులర్పించిన భర్త..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ భర్త తన భార్యను చంపి.. దండేసి.. పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన జిల్లాలోని తెనాలి గాంధీనగర్ లో చో...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంలో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్...
జగన్ గొడ్డలిపోటును వైసీపీ నేతలు వారసత్వంగా తీసుకున్నారు : అచ్చెన్నాయుడు
అమరావతి : శేషగిరి రావుపై వైసీపీ గుండాల దాడిని ఖండిస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రెడ్డి గొడ్డలిపోటును వైసీప...
క్షుద్రపూజలు చేస్తున్నారంటూ కుటుంబంపై దాడి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రూరల్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ ఓ కుటుంబంపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ...
బాపట్ల జిల్లాలో విషాదం… చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
బాపట్ల జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. అద్దంకి గరటయ్య కాలనీ సమీపంలోని కాకనికుంట వద్ద ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు ప...
డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఐదుగురికి తీవ్రగాయాలు
కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బుడంపాడు వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు...
ఏఎన్యూలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా, సాంస్కృతిక పోటీలు ప్రారంభం
ఏఎన్యూ క్యాంపస్, (ప్రభ న్యూస్): ప్రతిరోజు పని ఒత్తిడితో విధుల్లో నిమగ్నమయ్యే రెవెన్యూ ఉద్యోగులకు క్రీడా, సాంస్కృతిక పోటీలు మానసిక ఉల్లాసాన్...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -