గుంటూరు
Andhra Pradesh – పెన్షన్ టెన్షన్ ….సచివాలయాలకు లబ్ధిదారులు క్యూ
అమరావతి - ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియ రెండోరోజుకు చేరుకుంది. తొలిరోజు రాత్రి వరకు గ్రామ సచివాలయాల దగ్గర పెన్షన్లను పంపిణీ చేశ...
TDP vs YCP – పెన్షన్ల పంపిణీపై వైసిపి – టిడిపి లడాయి..
అమరావతి - పెన్షన్ ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న నిర్ణయంపై వైసిపి , టిడిపి నేతల మధ్య యుద్దం తారస్థాయికి చేరింది.. చంద్రబా...
AP – ఇంటి వద్దే పెన్షన్ లు ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటీ …పవన్ కల్యాణ్
అమరావతి - ఏపీలో ఇవాళ్టి నుంచి పెన్షన్లు అందిస్తుండగా, సచివాలయాలకు వృద్ధులను మంచాలపై మోసుకువస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...
AP గుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్
ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు...
Mangalagiri – జగన్ ధనదాహంతో ఇసుక మాయం – నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం మంగళగిరి నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ...
AP – వైసిపిలో మరో వికెట్ డౌన్ … చంద్రబాబుతో జంగా భేటి..
మాచర్ల - ఏపీలో అధికార పార్టీ నుంచి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. రోజుకో నేత కూటమిలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోయారు… పోతు...
Assembly మంగళగిరి బరిలో జడ శ్రావణ్ కుమార్
తాడేపల్లి (ప్రభ న్యూస్) - మంగళగిరి నుండి జై భీమ్ రావు భారత్ పార్టీ తరుపున ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడె జడ శ్రావణ్ కుమార్ పోటీ చేస్తున్నార...
Telugu Desam – పరిశ్రమలు తీసుకొస్తా.. ఉద్యోగాలు ఇస్తా – నారా లోకేష్
( ఆంధ్రప్రభ , అమరావతి ) : ‘‘ ప్రజా సేవచేయాలనే మంగళగిరి వచ్చా.. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఐదేళ్లుగా ప్రజల వెన్నంటే ఉంటున్నా.. నేను చేసిన మంచిప...
Andhra Pradesh – కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా రెడీ – కడప బరిలోనే షర్మిల ..
అమరావతి - ఏపీ రాజకీయాల్లో అసలు సిసలు హీట్ రాజుకుంది. ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల బరిలో నిలబడతారా? లేదా అనే మీమాంశకు తెరపడింది. కడ...
AP | ఉపాధి ఉద్యోగి.. ఎన్నికల నియమావళి ఉల్లంఘన
చేజర్ల (ప్రభ న్యూస్) : ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఎన్నికల నియమావళిని పాటించాలని, రాజకీయ ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడ...
Exclusive – ఏపీ బీజేపీలో నైరాశ్యం… పార్టీకి పాడిగట్టే పనిలో యమబిజీ
దగాపడ్డ ఏపీని కొత్త దారుల్లో నడిపిద్దామని ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు చంద్రబాబు తాపత్రయపడుతుంటే.. మరోవైపు కూటమిలో కుంపట్ల...
Andhra Pradesh – ఈసీ దూతలు వస్తున్నారు.. ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు
అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -