తూర్పు గోదావరి
Breaking: తూర్పు గోదావరి జిల్లాలో దొంగల బీభత్సం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల పోతవరంలో దుండగులు బీభత్సం సృష్టించారు. కారులో జంగారెడ్డి గూడెం నుంచి తాడేపల్లిగూ...
AP | గెలిచేది మనమే.. అందరికీ ప్రాధాన్యం: పవన్ కల్యాణ్
(రాజమహేంద్రవరం, ప్రభన్యూస్ బ్యూరో) - అసెంబ్లీలో అడుగుపెట్టటమే.. లక్ష్యం, ఇందుకు త్యాగాలు తప్పవు, అధికారంలోకి వచ్చేది మనమే..పార్టీ కోసం శ్రమ...
AP: రెండో రోజు తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన..
రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు. నేటి ఉదయం నుంచి రాజమండ్రి ఏవీఏ రోడ్ లో ఉన్న జనసేన ప...
AP: అన్నవరం రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు…ఈట్ రైట్ స్టేషన్ అవార్డు…
అన్నవరం రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు లభించింది. ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఈట్ రైట్ స్టేషన్ అవార్డును దక్కించుకుంది. విజయవాడ డివిజన్ లో ఈ హో...
Andhra Pradesh – పవర్ పాలిటిక్స్ – రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖరావం
పవన్ పర్యటనలకు ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధంభీమవరం నుంచి ఎన్నికల శంఖరావంనాలుగు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో టూర్175 నియోజకవ...
Drowned – వాగులో మునిగి ముగ్గురు టెన్త్ విద్యార్థులు దుర్మరణం
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవం మండలం ఐ.పొలవరంలో విషాదం జరిగింది. ముగ్గురు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సీతపల్లి అనే వాగులో స్నానా...
Jana Sena | గోదావరి జిల్లాల్లో జనసేనాని టూర్.. షెడ్యల్ ఇదే..
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల...
Crime – శిరోముండన బాధితురాలికి ఎమ్మెల్యే జక్కంపూడి పరామర్శ ..
రాజమండ్రి - తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో భర్త చేతిలో శిరోముండనానికి గురైన బాధితురాలి షేక్ ఆషా ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామ...
TIGER: పెద్దపులి గాండ్రింపు…పరుగులు పెట్టిన రైతులు
తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. గోపాలపురం మండలం కరగపాడులో పెద్దపులి సంచరిస్తుంది. శనివారం ఉద...
Shock: శిరోముండనం కేసులో నిందితులకు షాక్….క్వాష్ పిటిషన్ కొట్టివేత…
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పీఎస్ పరిధిలోని శిరోముండనం కేసులో హైకోర్టు నిందితులకు షాక్ ఇచ్చింది. కేసు కొట్టివేయాలని కోరుతూ నిందితులు ద...
Dhavaleswaram: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మూసివేత..10రోజుల పాటు రోడ్డు మరమ్మత్తులు
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ను ఇవాళ్లి నుంచి మూసివేయనున్నారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా 10 రోజులు పాటు మూసివేసి ఉ...
Rajahmundry – చంద్రబాబుకి తృటిలో తప్పిన ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది. బాబుకు శుభా...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -