Thursday, April 25, 2024
Homeఆంధ్ర‌ప్ర‌దేశ్తూర్పు గోదావరి

తూర్పు గోదావరి

వందే భారత్ లో సెల్ఫీ… డోర్ లాక్ తో అవస్థలు….

సికింద్రాబాద్ – విశాఖ మధ్య తిరిగే వందే భారత్ ట్రైన్ లోపల సెల్పీ తీసుకోవాలనే ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. వివరాలలోకి వెళితే విశాఖ నుంచి...

ప్రాణం తీసిన పందెం కోడి…

రాజ‌మండ్రి - సంక్రాంతి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. పందెం కోడి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోడి కత్తి గుచ్చుకుని ఓ యువకుడు ప్రాణాలు...

కోడి పందాల బ‌రిలో రామ్ గోపాల్ వ‌ర్మ సంద‌డి..

కాకినాడ: ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా కాకినాడకు వ‌చ్చారు..ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి చేరు...

కాకినాడ జయలక్ష్మి కో-ఆపరేటివ్‌ సొసైటీలో రూ.580 కోట్లు గోల్‌మాల్‌!

తీవ్రంగా పరిగణించిన హైకోర్టునిందితుల బెయిల్‌ పిటిషన్‌ తిరస్కృతి అమరావతి, ఆంధ్రప్రభ:కాకినాడ కేంద్రంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న జయ...

ఏపీలో బీఆర్ఎస్‌ పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలి : ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని ఏపీ నాయ‌కుల‌కు చెన్నూరు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & మంచిర్యాల జిల్లా బీ...

AP | వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్‌.. కుమారుడితో కలిసి పొలంలో సంద‌డి..

అమరావతి, ఆంధ్రప్రభ: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తన కుమారుడితో కలిసి వరి నాట్లను పరిశీలిస్తూ సందడి చ...

Breaking : ప్రేమోన్మాది ఘాతుకం… త‌ల్లీ,కూతుళ్ల‌పై సుత్తితో దాడి..

తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్ర‌మోన్మాది ఘాతుకానికి పాల్ప‌డ్డారు. త‌ల్లీ,కూతుళ్ల‌పై సుత్తితో దాడి చేశారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కడియం మండలం కడ...

Crocodile | జాల‌రుల వ‌ల‌కు చిక్కి త‌ప్పించుకున్న‌ పిల్ల మొసలి.. భ‌యాందోళ‌న‌లో మ‌త్స్య‌కారులు

గోదావరి నదిలో ఓ పిల్ల మొసలి జాలర్ల వలకు చెక్కినట్లు చిక్కి జారుకుంది. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో ఇవ్వాల జ‌రి...

పాపికొండలు సందర్శనకు కొత్త టూర్‌ ప్యాకేజీ.. ప్రకటించిన టూరిజం డిపార్ట్​మెంట్​

అమరావతి, ఆంధ్రప్రభ: పాపికొండలు సందర్శించే పర్యాటకులకు ఏపీ పర్యాటక శాఖ కొత్త టారిఫ్‌లు ప్రకటించింది. వేర్వేరు పర్యాటక ప్రాంతాల నుంచి పాపికొం...

కార్య‌క‌ర్తలకు అండ‌గా ఉంటా : టీడీపీ అధినేత చంద్ర‌బాబు

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌టించారు. కొవ్వూరులో దివ్యాంగుడైన టీడీపీ పార్టీ కార్యకర్త ఎలుగంటి శ్రీ...

రోడ్డుప్రమాదం… స్పాట్ లోనే నలుగురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఉద‌యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఆటో ట్రాలీ ఢీకొట్టడంతో నలుగురు అక్క...

Breaking: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో పేలుడు ఘటన జరగడంతో ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన జరిగింది. జిల్లాలోని దేవరపల్లి మండలం గౌర...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -