Friday, April 19, 2024

చిత్తూరు

కాణిపాకం ఆలయంలో 15 రోజుల హుండీ ఆదాయం రూ. కోటి

కాణిపాకం, జూన్ 30 (ప్రభ న్యూస్) : ప్రముఖ సత్య ప్రమాణాల క్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానానికి హుండీ ద్వారా 15 రో...

తోతాపురి కేజీ రూ.12లు : ఉల్లంఘిస్తే సీజ్ చేస్తాం .. కలెక్టర్ షణ్మోహన్

చిత్తూరు, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : జిల్లాలో మామిడి రైతులకు మేలు చేసే లక్ష్యంతో ఒక కేజీ తోతాపురి మామిడి ధర రూ.12లు గా నిర్ణయించామని తె...

Peeleru: బోగస్ ఓట్లు టీడీపీ పుణ్యమే : ఎంపీ మిథున్ రెడ్డి

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : గతంలో తాము బలంగా ఉన్నచోట్ల బోగస్ ఓట్లు చేర్పించిన తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు వాటినే దొంగ ఓట్లు అ...

తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎస్ సి వి నాయుడు

మంగ‌ళ‌గిరి - తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీ కాళహస్తి మాజీ శాసనసభ్యుడు ఎస్ వి నాయుడు టిడిపిలో చేరార...

No Flying Zone – మ‌రోసారి తిరుమ‌ల‌గిరుల‌పై విమాన విహారం – మండిప‌డుతున్న భ‌క్త‌జ‌నం

తిరుమ‌ల - ఇటీవల కాలంలో తిరుమల కొండపై విమానాలు వెళ్లిన ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయం, పరిసరాలపై...

No Rush – మూడు గంట‌ల‌లోనే తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం – త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ

తిరుమ‌ల - వర్షాల సీజన్ ప్రారంభం కావడం, మరోవైపు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ...

Blast – కుప్పంలో భారీ పేలుడు – ఇల్లు ధ్వంసం … దంపతులకు తీవ్ర గాయాలు

చిత్తూరు జిల్లా. కుప్పంలో భారీ పేలుడు కలకలం రేపింది. ఓ ఇంట్లో నాటుబాంబు పేలడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇంట్లోని మురుగేష్, ధనలక్ష్మ...

TTD | దేశంలోనే తొలి సరోగసి దూడ జననం.. టీటీడీ ఆధ్వర్యంలో పిండ మార్పిడి సక్సెస్​

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్​బ్యూరో): తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కి చెందిన గో సంరక్షణ శాలలో దేశంలోనే తొలిసారిగా పిండ మార్పిడి (సరోగస...

Tirupati: టీటీడీ గోశాలలో దేశంలోనే తొలి సరోగసి దూడ.. ఈఓ

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కి చెందిన గో సంరక్షణ శాలలో దేశంలోనే తొలిసారిగా పిండ మార్పిడి (సరో...

స‌బ్‌స్టేష‌న్ మెటీరియ‌ల్ చోరీచేసిన‌ నిందితుల అరెస్టు

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): సబ్ స్టేషన్ నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ ను దొంగిలించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన‌ట్టు చంద్రగిరి డ...

Tirupati: రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం.. 9మంది స్మగ్లర్ల అరెస్ట్

తిరుపతి సిటీ, జూన్ 24 (ప్రభ న్యూస్) : రెండు కోట్ల రూపాయల విలువ గల ఎర్రచందనం అక్రమ రవాణా చేసి తీసుకొని వెళుతుండగా ఎల్లమంద ఉస్తికాయల పెంట రోడ...

తిరుమలలో చిక్కిన చిరుత

తిరుమలలో నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన చిరుతపులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. గత రాత్రి 10.45కి ఈ చిరుతపులి బోనులో చిక్కింది. మొన్న అ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -