చిత్తూరు
కోదండరామ స్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 24 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంక...
రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి
రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టి.. పక్కర...
తేనెటీగల దాడిలో.. 20మందికి గాయాలు
తేనెటీగల దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 20మందికి గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చంద్రగిరి...
తిరుమలలో భక్తుల రద్దీ… శ్రీవారి దర్శనానికి 7 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సన్నిధిలో ఉన్న 26 కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల ...
మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన ఆరోగ్యశాఖ మంత్రి రజిని..
తిరుపతి సిటీ : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈరోజు ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత...
దేశ చదరంగంలో తెలుగువాడు సత్తా చాటాలి… మంత్రి ఆర్కే రోజా
తిరుపతి సిటీ : దేశ చదరంగంలో తెలుగువాడు సత్తా చాటాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, క్రీడ, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు...
Big Breaking: తిరుపతిలో దారుణం.. చికెన్ సెంటర్ యజమానిపై అటాక్, కత్తితో పొడిచి చంపేశాడు!
తిరుపతి సిటీ, (ప్రభన్యూస్): ఏపీలోని తిరుపతి సిటీలో దారుణం జరిగింది. చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న చికెన్ సెంటర్ యజమాని స్టాఫ్ రాజా ...
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంట...
శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ...
తిరుమలలో దారుణం.. వ్యక్తి దారుణ హత్య..
తిరుమలలో ఓ భక్తుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గోవింద నిలయం మ్యూజియం సమీపలో ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు....
కేసులు, అరెస్టులతో భయపడేది లేదు : రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ
తిరుపతి సిటీ : కేసులో, అరెస్టులతో భయపడేది లేదని రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ బేతం రాజు శ్రీధర్ వర్మ తెలిపారు. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ ఎన్...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు . శ్రీవారి సర్వదర్శనానికి లేపాక్షి ...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -