Thursday, April 25, 2024

స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయి 50,363కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 14,910 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్, ఫైనాన్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. ఏసియన్ పెయింట్స్,  డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలీవర్, భారతి ఎయిర్ టెల్ లు టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక టాప్ లూజర్స్ గా ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ లు లాస్ లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement