Wednesday, April 24, 2024

తెలంగాణలో మరింతగా విస్తరించిన ఓరియంట్‌ బెల్‌ టైల్స్‌..

హైదరాబాద్‌, ప్రభ న్యూస్‌ : భారతదేశంలో టైల్స్‌ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది ఓరియంట్‌ బెల్‌ టైల్స్‌. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓబీటీబీ సెంటర్‌ ద్వారా (రాధేకృష్ణ టైల్స్‌ అండ్‌ ఇంటీరియర్స్‌) తెలంగాణ రాష్ట్రంలో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు, వినియోగదారులకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది.

ఈసందర్భంగా ఓరియంట్‌ బెల్‌ టైల్స్‌ చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ పినాకి నంది మాట్లాడుతూ… రాధేకృష్ణ టైల్స్‌ అండ్‌ ఇంటీరియర్స్‌ ఓరియంట్‌ బెల్‌ కుటుంబంలో చేరినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. గతేడాదిలో 75 కొత్త ఓబీటీబీలతో తాము వివిధ పెద్ద నగరాల్లోని చిన్న ప్రాంతాల్లో వినియోగదారులను విస్తరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement